నెల్లూరు: గత ప్రభుత్వంలో వ్యవసాయశాఖ మంత్రిగా పనిచేసిన జిల్లాకు చెందిన సోమిరెడ్డి.చంద్రమోహన్ రెడ్డి గురించి మంత్రి అమర్ నాథ్ వ్యంగ్యంగా వ్యాఖనిస్తూ,,సోమిరెడ్డి,బీడు భూమిలాంటి వాడని,,అదే కాకాణి మాగాణి భూమిలాంటి వాడంటూ పొగడత్తలతో ముంచెత్తారు.ఎన్నికల్లో ఓడిపోయిన వారిని మంత్రులుగా చేసినందుకు చంద్రబాబుకు 23 సీట్లే మిగిలాయంటూ వెటకరించారు.గురువారం నెల్లూరులోని ఆటో నగర్ లో అభివృద్ది పనులకు ప్రారంభించిన అంనంతరం జరిగిన సభలో మంత్రి అమర్ నాధ్ మాట్లాడారు.
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
This website uses cookies.