అమరావతి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ప్రారంభంమైన COP28 వరల్డ్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు.. శుక్రవారం ప్రారంభమైన ఈ క్లైమేట్ సమ్మిట్ సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ క్లైమేట్ చేంజ్ ప్రక్రియ కోసం ఐక్యరాజస్య సమితి ఫ్రేమ్ వర్క్ కు భారతదేశం కట్టుబడి ఉందని ప్రధాని పునరుద్ఘాటించారు..ఈ వేదిక నుంచి 2028లో భారతదేశంలో COP33 సమ్మిట్ ను నిర్వహించాలని ప్రతిపాదిస్తున్నట్లు మోదీ తెలిపారు..దుబాయ్ లో నవంబర్ 30 నుంచి డిసెంబర్ 12 వరకు జరుగుతున్న ఈ శిఖరాగ్ర సమావేశంలో రాబోయే రోజుల్లో వాతావరణ మార్పులకు సంబంధించిన సమస్యలను చర్చించే సమ్మిట్ సెరిమోనియల్ ఓపెనింగ్ లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగానికి అవకాశం కల్పించారు.. వాతావరణ అనుకూల, క్రియాశీల, సానుకూల చొరవను నేడు ఈ వేదిక నుంచి ప్రకటిస్తున్నట్లు చెప్పారు.. గ్రీన్ పవర్ చొరవ కోసం అందరం కృషిచేయాలని,, వాతావరణ మార్పులకు నాంది పలకలాంటూ ప్రధాని మోదీ ప్రపంచ నాయకులకు పిలుపునిచ్చారు.. 2030 నాటికి ఉద్గారాల తీవ్రతను 45 శాతానికి తగ్గించడమే భారతదేశ లక్ష్యమని, అలాగే శిలాజాయేతర ఇంధనం వాటాను 50 శాతానికి పెంచాలని నిర్ణయించినట్లు మోదీ వెల్లడించారు..2070 నాటికి ఉద్గారాల తీవ్రత లక్ష్యం సున్నాకు తీసువెళ్లే దిశగా ముందుకు వెళ్తామని మోదీ వివరించారు..
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
అమరావతి: ప్రధాని దామోదర్ దాస్ నరేంద్ర మోదీ వారణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేశారు..వారణాసి జిల్లా…
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
This website uses cookies.