అమరావతి: రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో YCP సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలీజా పార్టీకి గుడ్ బై చెప్పి ఆదివారం ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ తీర్దం పుచ్చుకున్నారు.. హైదరాబాద్లోని లోటస్పాండ్లో షర్మిలను ఆయన కలిశారు..ఈ సందర్బంలో అయన మాట్లాడుతూ సొంత పార్టీ నేతలు నన్ను ఇబ్బందులకు గురిచేశారు అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరాను అని అన్నారు..పార్టీ కార్యక్రమాలకు కూడా నన్ను పిలవకుండా, నాకు సమాచారం లేకుండానే రీజనల్ కో-ఆర్డినేటర్ సమావేశాలు పెట్టారని అరోపించారు.. ఈ విషయాన్ని చాలాసార్లు మా అధినేత జగన్ దృష్టికి తీసుకెళ్లినప్పటికి సరైన స్పందన రాలేదన్నారు..అందుకే వైసీపీని వీడి,, కాంగ్రెస్లో చేరుతున్నాను అని తెలిపారు.
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
96 లోక్సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…
నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…
This website uses cookies.