అమరావతి: జనసేనాని ఇప్పటి వరకు తుది జాబితలో ప్రకటించాని అభ్యర్దుల వివరాలను నేడు ప్రకటనలో తెలియచేశారు..అభ్యర్దుల వివరాలు ఇలా వున్నాయి..
పిఠాపురం – పవన్ కల్యాణ్,,2. నెల్లిమర్ల – లోకం మాధవి,,3. అనకాపల్లి – కొణతాల రామకృష్ణ,,,4. కాకినాడ రూరల్ – పంతం నానాజీ,,5. రాజానగరం- బత్తుల బలరామకృష్ణ,,6. తెనాలి – నాదెండ్ల మనోహర్,,7. నిడదవోలు – కందుల దుర్గేశ్,,8. పెందుర్తి – పంచకర్ల రమేష్ బాబు,,9. యలమంచిలి – సుందరపు విజయ్ కుమార్,,10. పి.గన్నవరం – గిడ్డి సత్యనారాయణ,,11. రాజోలు – దేవ వరప్రసాద్,,12. తాడేపల్లిగూడెం – బొలిశెట్టి శ్రీనివాస్,,13. భీమవరం – పులపర్తి ఆంజనేయులు,,14. నరసాపురం – బొమ్మిడి నాయకర్,,15. ఉంగుటూరు – పత్సమట్ల ధర్మరాజు,,16. పోలవరం – చిర్రి బాలరాజు,,17. తిరుపతి – ఆరణి శ్రీనివాసులు,,18. రైల్వే కోడూరు – డా.యనమల భాస్కర రావు,,ఎంపీ స్థానాల్లో కాకినాడ లోక్సభ స్థానం నుంచి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, మచిలీపట్నం ఎంపీగా వల్లభనేని బాలశౌరి పేర్లను జనసేన పార్టీ వెల్లడించింది.. అవనిగడ్డ, పాలకొండ, విశాఖపట్నం దక్షిణ అసెంబ్లీ స్థానాలు పెండింగ్లో ఉన్నాయని ఆ పార్టీ పెర్కొంది..
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
అమరావతి: ప్రధాని దామోదర్ దాస్ నరేంద్ర మోదీ వారణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేశారు..వారణాసి జిల్లా…
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
This website uses cookies.