అమరావతి: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీష్ సిసోడియాకు కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ (ఈనెల 20 వరకూ) విధించింది..ఆయనను తీహార్ జైలుకు తరలించారు..ఇప్పటికే వారం రోజుల పాటు సిసోడియాను సీబీఐ అధికారులు ప్రశ్నించించారు..ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఫిబ్రవరి 26వ తేదిన సిసోడియాను 8 గంటల పాటు ప్రశ్నించిన అధికారులు ఆ తర్వాత అరెస్ట్ చేశారు..ప్రక్కరోజు సిబిఐ కోర్టులో ప్రవేశపెట్టగా, న్యాయస్థానం 5 రోజుల సిబిఐ కస్టడీకి అనుమంతించింది..అనంతరం మళ్లీ కోర్టు ప్రవేశపెట్టగా మరో రెండు రోజుల కస్టడీ విధించింది..నేటితో గడువు ముగియడంతో సీబీఐ అధికారులు ఇవాళ మరోసారి సిసోడియాను కోర్టులో ప్రవేశపెట్టారు..సిసోడియాను తీహార్ జైలుకు తరలించే ప్రాంతంలో బలగాలు పెద్ద సంఖ్యలో మోహరించాయి.
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
This website uses cookies.