అమరావతి: అత్యున్నత పదవిలో ఉన్న ఓ మహిళ అధికారిణి బంగారం స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అదికారులకు అడ్డంగా దొరికిపోయి,, అంబాసిడర్ పదవీకి రాజీనామ చేయాల్సి వచ్చింది.. ఏకంగా…
అమరావతి: ఎక్స్ ప్రెస్ హైవేపై కారు ఎంటర్ కాగానే డ్రైవింగ్ సీట్లో కుర్చున్న వ్యక్తి మితిమిరిన వేగంతో డ్రైవింగ్ చేస్తే,,ఫలితం నిండు ప్రాణాలు అన్న విషయం గుర్తుంచుకోవాల్సి…
అమరావతి: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మంగళవారం భారీ ఎన్ కౌంటర్ జరిగింది.. కాంకేర్ జిల్లా కల్పర్ అడవిలో జరిగిన ఎదురుకాల్పుల్లో 29 మంది మావోయిస్టులు మృతి చెందగా ఇందులో…
అమరావతి: బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బెంగాల్కు చెందిన ముసావీర్ షాజీబ్ హుస్సేన్,, అబ్దుల్ మాథీన్ అహ్మద్ తాహాను శుక్రవారం అదుపులోకి తీసుకున్నట్లు ఎన్ఐఏ వర్గాలు…
అమరావతి: విదేశాల నుంచి బ్రాడెండ్ వాచ్ల స్మగ్లింగ్ కేసులో తెలంగాణకు చెందిన పొంగూలేటి.సుధాకర్ రెడ్డి కొడుకు పేరు తెరపైకి వచ్చింది..సింగపూర్ నుంచి బ్రాండెడ్ వాచ్ల స్మగ్లింగ్ కేసులో…
అమరావతి: కేరళ (కమ్యూనిస్టుపార్టీ) ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూతురు వీణ విజయన్ పై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ మనీల్యాండరింగ్ కేసును బుధవారం నమోదు చేసింది.. సీరియస్ ఫ్రాడ్…
అమరావతి: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో బుధవారం వేకువజామున భారీ ఎన్కౌంటర్ జరిగింది.. బాసగూడ పోలీస్స్టేషన్ పరిధిలోని చీపురుబట్టి అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతాబలగాలకు,, మావోయిస్టులు…
ఈడీనా ? బోడీనా ? కవిత... అమరావతి: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టు ఏప్రిల్ 9 వరకు జ్యుడీషియల్ రిమాండ్…
అమరావతి: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గురువారం రాత్రి 9 గంటల సమయంలో అరెస్ట్ అయ్యారు..ఈడీ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకుని,,అయన ఇంటి…
అమరావతి: మహారాష్ట్ర-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని రేపన్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్న కోలా మరక అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నాలుగురు మావోయిస్టులు మరణించారు..ఈ…
This website uses cookies.