అమరావతి: భారతదేశ సరిహద్దుల ద్వారా ఆక్రమంగా అయుధాలను,,డ్రగ్స్ ను చేరవేసేందుకు నిరంతరం కుయుక్తులు పన్నుతునే వుంటుంది..పాకిస్తాన్ పన్నాగలను సరిహద్దు భద్రతా దళం (BSF) దళాలు వమ్ముచేస్తునే వున్నాయి..ఈ నేపధ్యంలో సోమవారం పాకిస్తాన్ వైపు నుంచి వస్తున్న ఒక డ్రోన్ ను BSF దళాలు జామర్ ను ఉపయోగించి నిర్విరీయం చేశాయి..అనంతరం BSF దళాలు పంజాబ్ పోలీసులతో సంయుక్తంగా జరిపిన సెర్చ్ ఆపరేషన్ లో టార్న్ తరణ్ జిల్లాలోని ఖేమ్ కరన్ గ్రామ సమీపంలోని వ్యవసాయ క్షేత్రం నుంచి పాకిస్తానీ డ్రోన్ తో పాటు పసుపు టేప్ తో చుట్టబడిన సుమారు 3 కిలోల బరువున్న హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు.
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
అమరావతి: ప్రధాని దామోదర్ దాస్ నరేంద్ర మోదీ వారణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేశారు..వారణాసి జిల్లా…
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
This website uses cookies.