అమరావతి: పాకిస్థాన్ లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలోని బజౌర్ ప్రాంతంలో జమియత్-ఉలేమా-ఎ-ఇస్లాం-ఫజల్ (JUA-F) సమావేశంలో భారీ పేలుడు సంభవించింది..ఈ పేలుడు ప్రమాదంలో 30 మంది అక్కడిక్కడే మృతి చెందగా,,80 మందికిపైగా గాయపడ్డారు.. జెయూఏ-ఎఫ్ కార్యకర్తల సదస్సు లక్ష్యంగా చేసుకుని ఈ పేలుడు జరిగినట్లు సమాచారం..పోలీసులు,, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు..పేలుడు చాలా తీవ్రస్థాయలో ఉందని,, దాని శబ్దం రెండు కిలోమీటర్ల వరకు వినిపించిందని చెబుతున్నారు..పేలుడు ఎలా జరిగిందన్న విషయంపై ఇప్పుడే స్పష్టత లేదని డీఐజీ మలాకంద్ పేర్కొన్నారు..
96 లోక్సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…
నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…
సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…
అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…
This website uses cookies.