AMARAVATHI

ఖైబర్ పఖ్తుంఖ్వాలోని భారీ పేలుడు 20 మంది మృతి

అమరావతి: పాకిస్థాన్ లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలోని బజౌర్ ప్రాంతంలో జమియత్-ఉలేమా-ఎ-ఇస్లాం-ఫజల్ (JUA-F) సమావేశంలో భారీ పేలుడు సంభవించింది..ఈ పేలుడు ప్రమాదంలో 30 మంది అక్కడిక్కడే మృతి చెందగా,,80 మందికిపైగా గాయపడ్డారు.. జెయూఏ-ఎఫ్ కార్యకర్తల సదస్సు లక్ష్యంగా చేసుకుని ఈ పేలుడు జరిగినట్లు సమాచారం..పోలీసులు,, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు..పేలుడు చాలా తీవ్రస్థాయలో ఉందని,, దాని శబ్దం రెండు కిలోమీటర్ల వరకు వినిపించిందని చెబుతున్నారు..పేలుడు ఎలా జరిగిందన్న విషయంపై ఇప్పుడే స్పష్టత లేదని డీఐజీ మలాకంద్ పేర్కొన్నారు..

Spread the love
venkat seelam

Recent Posts

రాష్ట్ర భవిష్యత్ నిర్ణయాధికారాన్ని అప్పగించేందుకు ఓటర్లు సిద్దం..

96 లోక్‌సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్‌, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…

18 mins ago

ఇతర సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై మార్కు చేస్తే కఠిన చర్యలు-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…

5 hours ago

ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది-ద్వారకా తిరుమలరావు

సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…

21 hours ago

పీఠాపురం చేరుకున్న సురేఖ,రామ్‌ చరణ్-పవన్ కల్యాణ్ ని గెలిపించండి

అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…

24 hours ago

ఓటరు అసిస్టెంట్‌ బూత్‌ల ఏర్పాటు-మే 13న పోలింగ్‌కు పక్కాగా ఏర్పాట్లు-కలెక్టర్‌

డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్‌…

1 day ago

12 రకాల గుర్తింపు కార్డులతో ఓటుహక్కు వినియోగానికి అవకాశం- కలెక్టర్‌

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్‌ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…

2 days ago

This website uses cookies.