అమరావతి: జమ్మూకశ్మీర్ లో భద్రతా దళాలు టార్గెట్ గా ఉగ్రవాదులు అమర్చిన పేలుడు పదార్థాలను బాంబు డిస్పోజల్ స్వ్కాడ్ నిర్వీర్యం చేయడంతో పెను విధ్వసం తప్పింది..అడ్వన్డ్స్ రోడ్ సేప్టిచెకింగ్ టీమ్ శ్రీనగర్-బారాముల్లా జాతీయ రహదారిపై జంగం ప్లైవర్ వద్ద సోమవారం ఉదయం రొటిన్ చెకింగ్ లో భాగంగా ఈ ప్రాంతంకు వెళ్లారు..ఫ్లైఓవర్ బ్రిడ్జి క్రింద ఒక బ్యాగ్ ను గుర్తించారు.. వెంటనే బాంబ్ డిస్పోజిబుల్ స్వ్కాడ్ బృందాలకు సమాచారం అందించారు.. వారు హుటాహుటీన ఘటన స్థలికి చేరుకొని బాంబును నిర్వీర్యం చేశారు..దీంతో పెద్ద ప్రమాదం తప్పిపొయింది.. ఒకవేళ ఈ పేలుడు గనుక సంభవించి వున్నట్లయితే భారీ నష్టం జరిగివుండేదే..పేలుడు పదార్థాలను ముందుగానే గుర్తించడంతో భద్రతా దళాలు ఆ మార్గంలో ట్రాఫిక్ ను పూర్తిగా నిలిపివేశారు..ఈ మార్గంలో భద్రతా దళాల కాన్వాయ్ లు వేకువజామున సమయంలో ప్రయాణిస్తుంటాయి..ఈ నేపథ్యంలో వాటిని లక్ష్యంగా చేసుకొని పేలుడు పదార్థాలను పెట్టినట్లు అధికారులు అంచన వేస్తుస్తున్నారు.
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…
అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్పై…
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
This website uses cookies.