ప్రజాస్వామ్యంకు దేవాలయం అయిన పార్లమెంట్ లోకి ప్రవేశించి ఇలాంటి నిరసనలు తెలియచేయడం సమంజసమేనా ?
భారతదేశంలో భావ ప్రకటన స్వేఛ్చ పరిధులు దాటుతుందా అనే విషయంపై దేశ వ్యాప్తంగా చర్చ జరగాల్సివుందా ?
అమరావతి: పార్లమెంటులో పబ్లిక్ గ్యాలరీ నుంచి ఒక వ్యక్తి లోక్ సభలోకి దూకడం, మరో వ్యక్తి గ్యాలరీ నుంచి ఒక రకమైన పొగను వదిలి భయభ్రాంతులకు గురిచేయడంపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా స్పందించారు..ఈ సందర్బంలో అయన లోకసభను ఉద్దేశించి మాట్లాడుతూ, సభా కార్యక్రమాలు జరక్కుండా ఎవ్వరూ నిలువరించలేరని పార్లమెంటు సభ్యులకు హామీ ఇచ్చారు.. భద్రతా వైఫల్యంపై స్పీకర్ మాట్లాడుతూ ”సభ జీరో అవర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.. ఈ సంఘటనపై లోక్ సభ,, ఢిల్లీ పోలీసులు విచారణ జరుపుతున్నారు..పొగ వల్ల ఎలాంటి ఆందోళన అవసరం లేదని ప్రాథమిక విచారణలో గుర్తించాం” అని స్పీకర్ తెలిపారు..దాడికి పాల్పపడిన ఇద్దరు అనుమానితులు (కర్ణాటకకు చెందిన సాగర్ శర్మ,, మనోరంజన్ లను అదుపులోకి తీసుకుని వారి వద్దనున్న వస్తువులు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.. పార్లమెంటు భవనం వెలుపల పసుపు రంగు పొగను విడుదల చేసే కంటైనర్లతో నిరసన తెలుపుతున్న హర్యానాలోని హిసార్ కు చెందిన మహిళ నీలం (42), మహారాష్ట్రలోని లాతూర్ కు చెదిన అమోల్ షిండే (25)గా గుర్తించి అదుపులోకి తీసుకున్నమని పోలీసులు తెలిపారు.. (వీరు నాలుగురు పేర్లు నిజమైనవా ? వీరికి సంబంధించిన పూర్తి స్థాయి వివరాలు పోలీసుల లోతైన దర్యప్తులో తేలాల్సివుంది).
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
అమరావతి: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
This website uses cookies.