స్విమ్ స్వాప్ టెక్నాలాజీ..
అమరావతి: దేశంలోని జమ్తారాలో మోసగాళ్ళు, OTP కోడ్లను కూడా అడగకుండా వారి డబ్బును మోసం చేయడానికి అధునాతన వ్యూహాలను ఉపయోగిస్తున్నారు. ఓ కేసులో ఢిల్లీలోని ఓ సెక్యూరిటీ కంపెనీకి డైరెక్టర్ అయిన షంషేర్ సింగ్ అనే వ్యక్తి ఫోన్కు పలు మిస్డ్ కాల్స్ రావడంతో అతని ఖాతా నుంచి 50 లక్షల రూపాయలు దోచుకున్నారు..గత నెలలో సదరు వ్యక్తికి సెల్ ఫోన్ కు రాత్రి 7 నుంచి 8-45 నిమిషాల మధ్యలో దాదాపు 20 మిస్ట్ కాల్స్ వచ్చాయి.ఇందులో కొన్ని కాల్స్ ను లిప్ట్ చేయగా అవతలి నుంచి ఎవరు మాట్లాడకపోవడంతో,తరువాత వచ్చిన మిస్ట్ కాల్స్ గురించి సింగ్ పట్టించుకోలేదు.కొంత సమయం తరువాత బాధితుడి ఫోన్ కు RTGS ద్వారా నగదు బదలీ అయినట్లు మేసేజ్ రావడంతో,బిత్తరపోయిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.అతని ఖాతా నుంచి రూ.50 లక్షలు బదిలీ అయినట్లు గుర్తించారు.ఫిర్యాదును నమోదు చేసుకున్న పోలీసులు,దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులకు ఇలాంటి మోసాలకు పాల్పపడేది ఝార్ఖండ్ జాంతారా ప్రాంతానికి చెందిన సైబర్ మోసగాళ్లుగా అనుమానిస్తున్నారు.స్విమ్ స్వాప్ టెక్నాలజీ ఉపయోగించి నగదును బదలీ చేసినట్లు గుర్తించారు.బ్లాంక్ లేదా మిస్డ్ కాల్స్ ద్వారా సైబర్ నేరగాళ్లు RTGSకు చెందిన OTPను యాక్టివేట్ చేసి,IVR కాల్స్ ద్వారా వాటిని వాడుతున్నారు.
అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…
నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…
44 డివిజన్ ఎన్నికల ప్రచారం.. నెల్లూరు: యువత భవిష్యత్తే...రాష్ట్ర భవిష్యత్ అని...మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచన అని మాజీ…
అమరావతి: ఆర్చరీ వరల్డ్ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…
అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…
=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…
This website uses cookies.