అమరావతి: 2,000 నోటును వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించిన తరువాత కేవలం 20 రోజుల్లో దేశంలో వినియోగంలో ఉన్న సుమారు ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గురువారం ప్రకటించారు..నోట్లు బ్యాంకు డిపాజిట్ల రూపంలో 85 శాతం కరెన్సీ వెనక్కి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు..మార్చి 31 నాటికి సుమారు 3.62 లక్షల కోట్ల రూపాయల రూ.2,000 నోట్లు చలామణిలో ఉన్నట్లు ఆర్ బీఐ గతంలో తెలిపింది..ఈ లెక్కన తీసకుంటే 1.8 లక్షల కోట్ల రూపాయల కరెన్సీ వచ్చాయి..చివరి నిమిషం వరకు ఎదురు చూడకుండా వీలైనంత తొందరగా నోట్లను మార్చుకోవాలని ఆయన సూచించారు..నోట్లు మార్పుకునే వారికి కోసం ఆర్బీఐ వద్ద తగినంత కరెన్సీ ఉందని కూడా ఆయన పేర్కొన్నారు..
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో కచ్చితంగా ఓడిపోతారని, ఆయనను ఓడించి పంపకపోతే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ…
అమరావతి: కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలు అయిన ఉత్తరప్రదేశ్లోని అమేథి, రాయ్బరేలి స్థానాల నుంచి పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులపై కొనసాగుతున్న…
అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…
అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్లో వడగాలులు…
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…
This website uses cookies.