అమరావతి: జమ్మూకశ్మీర్ లో బుదవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకంది..ఈ సంఘటనలో 38 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పొగా మరి కొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి.. పోలీసులు తెలిపిన వివరాల ఇలా వున్నాయి.. కిష్త్వర్ నుంచి జమ్మూ కశ్మీర్ కు 60 మంది ప్రయాణికులతో ఓ ప్రవేట్ బస్సు బయల్దేరింది.. బటోట్-కిష్త్వర్ జాతీయ రహదారిపై ట్రుంగల్-అస్సార్ సమీపంలో రాగానే ఏటావాలుగా వున్న రోడ్డుపై బస్సు అదుపు తప్పి పక్కనే 300 అడుగుల లోతులో ఉన్న లోయలోకి పడిపొయింది..సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలంకు చేరుకుని మృ ల తదేహాలను వెలికితీస్తున్నట్లు అధికారులు తెలిపారు..క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.. బాధిత కుటుంబాలకు ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. మతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున ఆర్థిక సాయం మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. మృతుల కుటుంబాలకు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సంతాపం తెలిపారు.
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
బయట నుంచి వచ్చిన వారు జిల్లాలో ఉండకూడదు నెల్లూరు: ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకే ఎన్నికల…
తిరుపతి: 4వ దశలో ఈనెల మే13 న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రశాంత…
అమరావతి: నాయకుడిగా తమకు బ్రతుకులను బాగా చేస్తాడని నమ్మి అధికారంలోకి తెచ్చిన ప్రజలను YSRCP మోసం చేసిందని నరేంద్ర మోదీ…
అమరావతి: ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ ఛైర్మన్గా ఉన్న శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. భారతదేశంలో తూర్పున…
బస్సులు బయలుదేరు వివరాలు.. నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ విధులు కేటాయించబడిన పోలింగ్ అధికారులు,…
This website uses cookies.