AMARAVATHI

పిస్తొలుతో భార్య ఇద్దరు కుమార్తెలను కాల్చి,తాను ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్

కడప: ఆత్మహత్యలు చేసుకునే వారికి మానసిక ఒత్తిడి ఏ స్థాయిలో వుంటుందో ఆర్దం చేసుకోవచ్చ్.. ఇలాంటి సంఘటనే ఒకటి కడప పట్టణంలో బుధవారం ఆర్దరాత్రి చోటు చేసుకుంది..స్థానికులు తెలిపిన వివరాల మేరకు…? కోపరేటివ్ కాలనీలో వెంకటేశ్వర్లు అనే కానిస్టేబుల్ భార్య, ఇద్దరు కుమార్తెలతో నివాసం వుంటున్నారు..పెద్ద కుమార్తె బి.టెక్ చదువుతుండగా,,రెండవ కుమార్తె 10వ తరగతి చదువుతుంది..వెంకటేశ్వర్తకు రెండవ భార్య వుంది..అమెకు ఒక కుమారుడు వున్నాడు..ఈ విషయమై,,మొదటి భార్యతో తరుచూ గొడవలు జరుగుతూవుండేవి..
పులివేందుకు చెందిన హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు రెండు సంవత్సరాల నుంచి కడప నగరంలోని రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో రైటర్ గా విధులు నిర్వహిస్తున్నాడు.. బుధవారం రాత్రి డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చిన వెంకటేశ్వర్లు రాత్రి 12 గంటల సమయంలో మళ్లీ స్టషన్ కు వెళ్లారు..ఇంటికి వస్తూ పిస్తొలు తీసుకుని వచ్చి,,భార్య,,ఇద్దరు పిల్లలు కాల్చి చంపి,,తాను కూడా పాయింట్ బ్లాంక్ లో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.. ఆర్దిక,,కుటుంబ పరమైన కారణలతోనే ఈ సంఘటనలక పాల్పపడిటనట్లు ప్రాథమిక నిర్దారణకు వచ్చినట్లు కడప డీఎస్పీ షరీఫ్ తెలిపారు..వారి ఇంట్లో వెంకటేశ్వర్లు స్టాంపు పేపర్ పై తన మరణానంతరం ప్రభుత్వ పరంగా వచ్చే అన్ని రకాల బెనిఫిట్స్ తన రెండవ భార్య రమాదేవి చెందేలా చూడాలంటూ కడప ఎష్పీ కోరుతూ సూసైడ్ నోటు రాసినట్లు తెలుస్తొంది..పోస్టుమార్టం అనంతరం అన్ని విషయాలు తెలుస్తాయని,,ప్రస్తుతం కేసు ప్రధమిక దర్యప్తులో వుందని డిస్పీ తెలిపారు.

Spread the love
venkat seelam

Recent Posts

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి-కలెక్టర్‌

జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…

21 hours ago

రాష్ట్రపతి నుంచి పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న మెగాస్టార్ చిరంజీవి

హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…

22 hours ago

టీవీ న‌టి జ్యోతిరాయ్ పర్సనల్ వీడియోలు అంటూ ట్రెడింగ్ అవుతున్న పోస్టు

అమరావతి: కర్ణాటకలో ఇటీవ‌లే ఎం.పీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ సెక్స్ స్కాండ‌ల్ ఓ కుదుపు కుదుపేస్తుండ‌గా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మ‌రో…

23 hours ago

జనవరిలో బటన నొక్కి ఇప్పుడు నిధులు ఎలా విడుదల చేస్తారు-ఈసీ

హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ ప‌థ‌కాల న‌గ‌దు…

24 hours ago

కాబిన్ సిబ్బంది బెదిరింపులపై తీవ్రంగా స్పందించిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌

అమరావతి: టాటా గ్రూప్‌ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…

1 day ago

ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్‌షోకు బ్రహ్మరథం పట్టిన విజయవాడ ప్రజలు

అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్‌షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్‌ స్టేడియం…

2 days ago

This website uses cookies.