హైదరాబాద్: హైదరాబాద్ గచ్చిబౌలి ప్రాంతంలోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ ముసివేసింది..కంపెనీలో పని చేస్తున్న దాదాపు 700 మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు..ఉద్యోగం పోవడంతో పాటు ఉద్యోగుల పేరుతో కంపెనీ అప్పులు తీసుకోవటం గమనించ తగ్గ ఆంశం..కంపెనీ బోర్టు తిప్పివేయడంతో ఉద్యోగులే ఆ అప్పులు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పాడింది.. గచ్చిబౌలిలోని ఇన్ఫోసి కంపెనీ ముసివేయడంతో ఉద్యోగులు మంగళవారం ఆఫీస్ ఎదుట ఆందోళనకు దిగారు..18 నెలలుగా జీతాలు చెల్లించకపోగా,,యాజమాన్యం కంపెనీ మూసివేయటం ఏమిటని ఉద్యోగస్తులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఉద్యోగులను టెర్మినేట్ చేస్తూ కంపెనీ ఈ మెయిల్స్ పంపింది..విషయంపై ఆరా తీస్తే దాదాపు 650 మంది ఉద్యోగుల పేరున ఒక్కొక్కరిపై నాలుగు లక్షల రూపాయిలు,,మరో 50 మంది ఉద్యోగుల పేరుతో ఒక్కొక్కరి పేరుపై 10 లక్షల రూపాయలు కంపెనీ యాజమాన్యం లోన్ తీసుకుందని తెలియవచ్చింది..ఇప్పుడు మేం వాటిని ఎలా చెల్లించాలని ఉద్యోగులు ఆందోళనకు దిగారు..ప్రముఖ ఇన్ఫోసి కంపెనీ భారీసంఖ్యలో ఉద్యోగుల తొలగింపు హైటెక్ సిటీలో కలకలం రేపుతోంది..ఉద్యోగుల పేరుతో తీసుకున్న అప్పులు ఎవరు చెల్లించాలనే ప్రశ్న ప్రస్తుతం చర్చనీయంశంగా మారింది.. అసలు ఉద్యోగులు ఎలా సంతకాలు చేశారు అనేది అనుమానాలు తావిస్తోంది.
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
This website uses cookies.