అమరావతి: చిట్ ఫండ్స్(ఫైనాన్సియర్స్) లోని డిపాజిటర్ల వివరాలు బయట పెట్టాలని సుప్రీంకోర్టు ధర్మాసనం సదరు సంస్థను ఆదేశించింది..మంగళవారం మార్గదర్శి ఫైనాన్సియర్స్ కేసుపై జస్టిస్ సూర్యకాంతం,,జస్టిస్ జై బి ఫర్ దివాలా ధర్మాసనం విచారణ చేపట్టింది..ఈ సందర్భంలో ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ, మార్గదర్శిలో ఇన్వెస్ట్మెంట్ ఎంత? చెల్లింపులు ఎంత? లాంటి వివరాలు బయట పెట్టేందుకు రహస్యం ఎందుకని ప్రశ్నించింది..ఈ సంస్థ ఒకవైపు (హిందు అన్ డివైడెడ్ ఫ్యామీలీ)HUF,,మరో వైపు ప్రోఫ్రైరెటరీ కన్సర్న్ అంటున్నారు?ఇలా సంస్థను నడపవచ్చా? ఇది సాధ్యమయ్యే విషయమైనా అని వ్యాఖ్యానించినట్లు సమాచారం..డిపాజిట్లు బయటపెట్టాలని సుప్రీం కోర్టు ఆదేశాలతో,,డిపాజిట్లు అందరికీ చెల్లింపులు చేశామని మార్గదర్శి తరపున లాయర్ తెలియచేశారు..చెల్లింపులు చేశాక వివరాలు బయటపెట్టడంతో అభ్యంతరం ఏమిటన్ప మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వాదనతో సుప్రీంకోర్టు ఏకభివించింది.
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…
అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్పై…
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
This website uses cookies.