హైదరాబాద్: సోమవారం ఉదయం నుంచి హైదరాబాద్ లోని అవినాష్ రెడ్డి ఇంటి వద్ద మీడియా తెగ హడవిడి చేసింది..వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డి,, సీబీఐ కార్యాలయం గేట్ నుంచే వెనుదిరిగారు..మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణ కోసం ఏప్రిల్ 17వ తేదీ మధ్యాహ్నం ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ ఆఫీసుకు బయలుదేరారు.. సీబీఐ విచారణ సమయంలో తనను అరెస్ట్ చేయకుండా బెయిల్ మంజూరు చేయాలంటూ వ్యాఖ్యం దాఖాలు చేశారు అవినాస్ రెడ్డి…అప్పటికే హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటీషన్ విచారణ జరుగుతుండటంతో (18వ తేది) మంగళవారం ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని సీబీఐ అధికారులు వాట్స్ ప్ ధ్వారా సమాచారం ఇచ్చారు..దీంతో తన కాన్వాయ్ ను వెనక్కి తిప్పి ఇంటికి వెళ్లిపోయారు..తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సిబిఐ చార్జీషీట్ లో అవినాష్ రెడ్డి సహనిందితుడని పేర్కొంటూ నోటీసులు ఇచ్చింది.. ఏప్రిల్ 30వ తేదీలోగా కేసు విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని,,అవినాష్ రెడ్డిని ఎప్పుడు పిలిచినా కోర్టులో పిటిషన్లు దాఖలు చేస్తూ ఇన్వెస్టిగేషన్ కు ఆటంకం కలిగిస్తున్నారని సీబీఐ లాయర్ తెలిపారు.
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
This website uses cookies.