అమరావతి: భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఆన్లైన్లో ఉచితంగా ఆధార్ వివరాలు అప్డేట్ చేసకునేందుకు కల్పించిన గడువు మార్చి 14తో ముగియనున్ననేపధ్యంలో ఆధార్ ఉచిత అప్డేట్కు మరో మూడు నెలలు గడువు ఇస్తున్నట్టు ఉడాయ్ వెల్లడించింది..ఆధార్ అప్డేట్ కోసం ప్రజల నుంచి విశేష స్పందన వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉడాయ్ ఓ ప్రకటనలో పేర్కొంది..ఈ ఉచిత సేవలు https://myaadhaar.uidai.gov.in/portal పోర్టల్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలిపింది..
ఇష్టారాజ్యంగా వసూలు చేస్తే:- ఆధార్ సెంటర్లలో కార్డుల అప్ డెట్ కోసం ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో మీ సేవ కేంద్రాల్లో రుసుం వసూలుపై స్పష్టమైన నిబంధనలు విధించారు.. బయోమెట్రిక్ అప్డేట్ కోసం రూ.100, డెమోగ్రాఫిక్ అప్డేట్కు రూ.50, ఆధార్ డౌన్ లోడ్,, కలర్ ప్రింట్కు రూ.30 చెల్లించాలి..అందులో సెంటర్ల నిర్వాహకులు తిరకాసు పెట్టినా,, అదనంగా డబ్బులు వసూలు చేసినా,, సంబంధిత ఆధార్ సెంటర్ కోడ్ నెంబర్తో టోల్ ఫ్రీ 1947 నంబర్కు ఫిర్యాదు చేయవచ్చు.
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
అమరావతి: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
This website uses cookies.