పట్టుబడిన వీఆర్వో..
నెల్లూరు: పొలం మ్యూటేషన్ కొరకు రైతు వద్ద 10,000 నగదు తీసుకుంటూ బుధవారం దుత్తలూరు మండలం సోమల రేగడ వీఆర్వో హజరత్ మస్తాన్ ఏసిబి అధికారులకు అడ్డంగా దొరికిపోయారు..రైతు అయిన రాధాకృష్ణ గత సంవత్సరం 1.30 ఏకరం భూమిని అదే గ్రామానికి చెందిన రైతు వద్ద నుంచి కొనుగొలు చేశాడు.పట్టాదారు పాస్ పుస్తకాల కోసం దరఖాస్తు చేసుకున్న రాధాకృష్ణకు VRO మస్తాన్ పలు కొర్రీలు చూపిస్తు,,లంచం కొసం ఆఫీసు చుట్టు తిప్పుకోవడం మొదలు పెట్టాడు..VRO మస్తాన్ ను ఆఫీసు బయట కలుసుకున్న రాధాకృష్ణ ఆసలు విషయం ఏమిటో చెప్పాలను కోరారు..ఇందుకు పెద్ద మొత్తంను తొలుత డిమాండ్ చేసిన మస్తాన్,, చివరికి రూ.10 లంచం ఇవ్వాలను కోరారు..కడుపు మండిన రాధాకృష్టి ఏసిబి అధికారులకు సమాచారం అందించారు.. బుధవారం నగదు తీసుకుంటున్న మస్తాన్ ను, నెల్లూరు ACB DSP GRR మోహన్,, CIలు కిరణ్,వేణు ఆద్వర్యంలో దాడులు జరిపి రెడ్ హ్యండ్ గా పట్టుకున్నారు.
నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా…
అమరావతిం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి,,ఎన్నికల వేళ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఎలక్షన్స్ కమీషన్ బదిలీ వేటు…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్ విధులు కేటాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ…
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
This website uses cookies.