అమరావతి: చైనాకు చెందిన బిలియనీయర్,ఈ కామర్స్ దిగ్గజం, అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా గత కొంత కాలంగా ఎక్కడ కనిపించడం లేదు. ఆయన చైనాను వీడిచి వెళ్లినట్లు వార్తలు వస్తున్న నేపధ్యంలో జాక్మా గత ఆరు నెలలుగా జపాన్ దేశంలో నివసిస్తున్నారని, లో ప్రొఫైల్ లైఫ్ లీడ్ చేస్తున్నట్లు కొన్ని న్యూస్ ఏజెన్సీలు తెలిపాయి. ప్రస్తుతం జాక్మా తన కుటుంబంతో కలిసి టోక్యో వెలుపల హాట్ స్ప్రింగ్ అండ్ స్కీరిసార్ట్ లో నివసిస్తున్నట్లు ఓ ఏజెన్సీ వెల్లడించింది.తరుచు ఆయన అమెరికా, ఇజ్రాయెల్ దేశాల్లో పర్యటిస్తున్నట్లు పేర్కొన్నారు. 2020లో అక్టోబర్లో షాంఘైలో జరిగిన ఒక కార్యక్రమంలో జాక్మా చైనా ఆర్థిక వ్యవస్థలోని లోపాలు,, చైనా రెగ్యులేటర్పై విధానలపై విమర్శలు చేశారు.ఈ వ్యాఖ్యలతో చైనా అధికార కమ్యూనిస్టు పార్టీ మండిపడింది.ఆ తర్వాత జాక్మా నేతృత్వంలోని కంపెనీలకు కష్టాలు మొదలయ్యాయి. జిన్పింగ్ ఆదేశాల మేరకు చైనా అధికారులు నవంబర్ లో జాక్మాకు చెందిన యాంట్ గ్రూప్ 37 బిలియన్ల డాలర్ల ఐపీఓను అధికారులు నిలిపివేయడంతో పాటు కంపెనీపై ప్రభుత్వం బిలియనర్ల డాలర్ల జరిమానా విధించింది.అనంతరం చాలాకాలం పాటు కనిపించలేదు.
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
బయట నుంచి వచ్చిన వారు జిల్లాలో ఉండకూడదు నెల్లూరు: ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకే ఎన్నికల…
తిరుపతి: 4వ దశలో ఈనెల మే13 న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రశాంత…
అమరావతి: నాయకుడిగా తమకు బ్రతుకులను బాగా చేస్తాడని నమ్మి అధికారంలోకి తెచ్చిన ప్రజలను YSRCP మోసం చేసిందని నరేంద్ర మోదీ…
అమరావతి: ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ ఛైర్మన్గా ఉన్న శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. భారతదేశంలో తూర్పున…
బస్సులు బయలుదేరు వివరాలు.. నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ విధులు కేటాయించబడిన పోలింగ్ అధికారులు,…
This website uses cookies.