అమరావతి: ముంబైలోని భరత్ జైన్ అనే వ్యక్తి అక్కడి రోడ్లపైన అడుక్యుంటూ ప్రతిరోజూ రూ.2 వేల నుంచి రూ.2,500 వరకు సంపాదిస్తున్నాడు..ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన బిచ్చగాడు అని ఒక టీవీ ఛానల్ చేసిన పరిశోధనలో తెలిసింది..అతడి ఆస్తులు అక్షరాలా రూ.7.5 కోట్లు అని వెల్లడైంది..భరత్ జైన్ కు ముంబైలో రూ.1.2 కోట్ల విలువైన డబుల్ బెడ్ రూం ఇంటితో పాటు థానేలో నెలకు రూ.30 వేలు అద్దె వచ్చే రెండు సొంత షాపులు ఉన్నాయి..అడుక్కొవడం ద్వారా నెలకు రూ.60 వేల నుంచి రూ.75వేలు సంపాదించడంతో పాటు షాపుల ద్వారా రూ.30 వేలు ఆదాయం వస్తుంది..నెలకు అతడి సంపాదన సుమారు రూ.1.2 లక్షలకు పైగానే ఉంటుంది..జైన్ ప్రతి రోజూ ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్ లేదా ఆజాద్ మైదాన్ వద్ద అడుక్కుంటూ కనిపిస్తాడని స్థానికులు పేర్కొన్నారు..భరత్ జైన్ కు భార్య,ఇద్దరు పిల్లలు..అలాగే అతని తండ్రి కూడా అతనితోనే వుంటున్నారు..పిల్లలు కార్పొరేట్ స్కూల్ చదువుకుంటున్నారు..పరేల్ లో 1BHK డ్యూప్లెక్స్ ఇంటిలో నివాసం వుంటున్నారు.
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
96 లోక్సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…
నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…
సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…
అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్…
This website uses cookies.