అమరావతి: బంగారం,నగదు,ఖరీదైన వస్తువులను చోరీ చేసే దొంగలు ప్రస్తుతం,మార్కెట్ లో గిరాకీ వున్న పండ్లు,,కూరగాయలను దొంగలించి రైతు కడుపు కొడుతున్నారు..కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లా పోలీసులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి..హసన్ జిల్లా పరిధిలోని గోని సోమనహళ్లి గ్రామంలో ధరణి అనే మహిళా రైతు వ్యవసాయం చేస్తున్నారు..అమె తనకున్న రెండు ఎకరాల పొలంలో టమాటా పంటను సాగు చేసింది.. కాపు కూడా బాగా కాసింది..ప్రస్తుతం కర్ణాటకలో కిలో టమాటా ధర రూ.120 పైనే వుంది..దీంతో తమ కష్టలు కొంత మేర అయిన తీరిపోతాయి అనుకున్నది..మరో రెండు రోజుల్లో టమాటాలను బెంగళూరుకు తరలించేందుకు ఆమె సిద్దమైంది..కానీ మంగళవారం రాత్రే టమాటా తోటలో దొంగలు పడి, దాదాపు 50 నుంచి 60 బస్తాల టమాటాను దొంగిలించారు..ఈ టమాటాల విలువ రూ. 2.5 లక్షలు ఉంటుందని మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేసింది.. మిగతా పంటను నాశనం చేశారని ఆమె తెలిపింది..బాధితురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
అమరావతి: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
This website uses cookies.