అమరావతి: ప్రధానమంత్రి నరేంద్రమోదీ,టిబెట్ అధ్యాత్మిక గురువు దలైలామా 88వ జన్మదిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు..దలైలామా సంపూర్ణ ఆరోగ్యంతో మరింత ఎక్కువకాలం జీవించాలంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.. ధర్మశాలలో ఉన్న ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు వందలాది మంది లామా శిష్యులు,, టిబెటియన్లు తరలివచ్చారు..సుగ్లాఖంగ్ ఆలయానికి వేడుకలు జరిపుకునేందుకు దలైలామ రావడంతో కళాకారులు ఆయన సంప్రదాయ పద్ధతుల్లో స్వాగతం పలికారు..తన జన్మదిన వేడుకలపై కూడా దలైలామా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..నేను 88వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాని,,కానీ నేను ఇప్పటికీ 50 సవంత్సారాల వయసున్న వ్యక్తిగా కనిపిస్తున్నానని సంతోషంగా వ్యాఖ్యనించారు.
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
96 లోక్సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…
నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…
సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…
అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్…
This website uses cookies.