అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి,,కొత్తగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల లు వేర్వేరు కాదని,,వారిద్దరూ కలిసే రాబోయే ఎన్నికల కోసం ఈ కొత్త నాటకంకు తెరతీశారని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు అన్నారు.. గురువారం బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ జగన్ ఎంపిక చేసిన అభ్యర్థులు మధ్యలోనే జారీపోతున్నరని ఎద్దేవా చేశారు..ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ అనే పార్టీ ఛీతర్కరిచుంకుంటున్నరని,,ఏ మోహం పెట్టుకుని కాంగ్రెస్ ఏపీ ప్రజల ముందుకు వస్తుందని ప్రశ్నించారు.. షర్మిల ఒక రాజకీయ నిరుద్యోగి అని.. ఏపీలో కాంగ్రెస్ ఖాళీగా ఉండడంతో ఆమె దరఖాస్తు చేసుకుని అధ్యక్షరాలు అయ్యారని సెటైర్లు వేశారు.. అన్నా, చెల్లెళ్ల డ్రామాలకు ప్రజలే తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు..అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం అందరూ హర్షించదగ్గదేనని,,అయితే ఎస్సీ వర్గాలకు గత నాలుగేళ్లుగా అన్యాయం చేసి ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం పేరుతో రాజకీయం చేయడాన్ని బీజేపీ తప్పుబడుతోందన్నారు..కేంద్రం ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన నిధులను సీఎం జగన్ దారి మళ్లించారని విమర్శించారు.
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
This website uses cookies.