నెల్లూరు: కార్పరేషన్ పరిధిలోని రోడ్లపై ఏర్పాడిన 1600 గుంటలను గుర్తించామని ఇందుకు ప్రభుత్వం నుంచి దాదాపు రూ.7 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయని కమీషనర్ జాహ్నవీ చెప్పారు.శుక్రవారం కార్పొరేషన్ లో పరిధి రోడ్లపై పూడ్చిన గుంటలకు సంబంధించి ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన సందర్బంలో అమె మాట్లాడుతూ వర్షా కాలంలో కూడా రోడ్లపై గుంటలు లేకుండా చేస్తున్నమని,,”నగరంలో ప్రయాణించి పౌరులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా” చేస్తున్నమన్నారు..
అవినీతిపరుల దగ్గర్నుంచి నల్లధనాన్ని కక్కిస్తాం.. అమరావతి: లోక్సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తాం.. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ చేతులు…
అమరావతి: రాష్ట్ర కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకమయ్యారు.. 1992 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన హరీష్ కుమార్ గుప్తాను…
అమరావతి: జార్ఖండ్ రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (E.D) అధికారులు సోమవారం వరుస దాడులు చేశారు..ఈ…
అమరావతి: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సజావుగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ చెప్పారు. సోమవారం…
నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా…
This website uses cookies.