అమరావతి: సుఖేష్ చంద్రశేఖర్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లోని ఫార్మా కాంట్రాక్టర్ నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కు ముడుపులు అందాయని ఆరోపించారు..2020లో ఫార్మా కాంట్రాక్టర్ నుంచి 65 మిలియన్ దిర్హామ్ ల మొత్తాని లంచం రూపంలో అందుకున్నాడని,, ఈ డబ్బుతో సీఎం అరవింద్ కేజ్రీవాల్ దుబాయ్ లోని జుమేరా పామ్స్ ప్రాంతంలో మూడు లగ్జరీ ఫ్లాట్లను కొనుగోలు చేశాడని సంచలన ఆరోపణలు చేశారు..వారం రోజుల క్రితం మూడు అపార్ట్ మెంట్లను కేజ్రీవాల్ అత్యవసరంగా అమ్మకానికి పెట్టారన్నారు..ఈ మేరకు సుఖేష్ చంద్రశేఖర్ జైలు నుంచి తన తరపు న్యాయవాది అనంత మాలిక్ ద్వారా ఈ లేఖ విడుదల చేశారు.
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
This website uses cookies.