నెల్లూరు: నాడు-నేడు పేరుతో వేలకోట్లు దోచుకోవడం తప్ప విద్యాప్రమాణాల మెరుగుదలకు ఎటువంటి సి.ఎం జగన్ నిర్మాణాత్మక చర్యలు తీసుకోవడం లేదని,,టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆకుతోటలో ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా.లోకేష్ అన్నారు..ఆదివారం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర కొనసాగుతున్న నేపధ్యంలో అయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ధ్వసం అయిపోయిన రోడ్లను యుద్ధప్రాతిపదికన పునర్నిర్మిస్తామని చెప్పారు..జగన్ అధికారంలోకి వచ్చాక 56 కార్పేషన్లు ఏర్పాటు చేసి అవి ఎందుకు పనికిరాకుండా చేశారని విమర్శించారు.. బీసీలకు చెందాల్సిన రూ.75,760 కోట్లు దారిమళ్లించిన బీసీల ద్రోహి జగన్ అంటూ మండిపడ్డారు..అన్యాయాలని ప్రశ్నించిన బీసీలపై దాడులు చేస్తూ గొంతునొక్కాలని చూస్తున్నారని,, రాష్ట్రవ్యాప్తంగా బీసీలపై రూ.26వేలకు పైగా తప్పుడు కేసులు నమోదు చేశారని ఆరోపించారు..
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…
అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్పై…
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
This website uses cookies.