AMARAVATHI

79 శాతంతో ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా ప్రదాని మోదీ

అమరావతి: భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా ఖ్యాతిని కైవసం చేసుకున్నారు..అమెరికాకు చెందిన కన్సల్టింగ్ సంస్థ ‘మార్నింగ్ కన్సల్ట్’ ఈ వివరాలను వెల్లడించింది..78 శాతం ఆమోదంతో నరేంద్రమోడీ,,మోస్ట్ పాపులర్ గ్లోబల్ లీడర్ గా అవతరించారు..అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్, యూకే పీఎం రిషి సునాక్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.. మొత్తం 22 మంది గ్లోబల్ లీడర్లపై ఈ సంస్థ సర్వే చేసింది. గ్లోబల్ లీడర్ అఫ్రూవల్ సర్వే ఈ సంవత్సరం జనవరి 26-31 నుంచి సేకరించిన డేటా ఆధారం ఈ ర్యాకింగ్స్ ఇచ్చారు..ఒక్కో దేశంలో ప్రజల 7 రోజుల సగటును తీసుకుని ఈ నివేదికను తయారు చేశారు.. ఈ సర్వేలో అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ కు 40 శాతం ప్రజామోదం లభించింది.. 78 శాతం మంది ప్రజలు ప్రధాని మోదీని ఆమోదించగా,,18 శాతం మంది ఆయనను తిరస్కరించారు..ప్రధాని మోడీ ఆమోదం రేటింగ్ ఇటీవల పెరిగింది, జనవరి మూడో వారంలో 79 శాతానికి చేరుకుంది..అమెరికా అధ్యక్షుడు జోబిడైన్ 7వ స్థానంలో ఉన్నారు.. 22 దేశాల అధినేతల ర్యాకింగ్స్ లో నార్వే ప్రధాన మంత్రి జోనాస్ గహర్ స్టోర్, దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సియోక్-యుల్,,జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా చివరి నుంచి మూడు స్థానాల్లో ఉన్నారు..

మెక్సికో ప్రెసిడెంట్ ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ 68 శాతం రేటింగ్‌లతో రెండో స్థానంలో, స్విట్జర్లాండ్ అధ్యక్షుడు అలైన్ బెర్సెట్ 62 శాతం ఆమోదం రేటింగ్‌తో మూడో స్థానం కైవసం చేసుకున్నారు.. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్ 58 శాతం ఆమోదంతో 4వ స్థానంలో, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులాడ సిల్వా 50 శాతం రేటింగ్‌లతో 5వ, ఇటలీకి ఇటీవల కొత్తగా ఎన్నికైన జాతీయవాద నాయకురాలు జార్జియా మెలోని 52 శాతం రేటింగ్ తో 6వ స్థానంలో, కెనడా ప్రధాని 40 శాతం ఆమోదాలతో 9వ స్థానంలో, యూకే ప్రధాని రిషి సునాక్ 30 శాతం ఆమోదాలతో 12వ స్థానంలో నిలిచారు.

Spread the love
venkat seelam

Recent Posts

జగన్ పాలనలో రాష్ట్రం దొంగల రాజ్యం, దోపిడీల రాజ్యంగా మారిపోయింది-షర్మిలా

నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…

2 hours ago

ఆంధ్రప్రదేశ్‌లో గూండాగిరిని అంతం చేసేందుకే పొత్తూ-అమిత్ షా

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా…

5 hours ago

డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డిపై బదలీ వేటు

అమరావతిం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి,,ఎన్నికల వేళ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఎలక్షన్స్ కమీషన్ బదిలీ వేటు…

6 hours ago

ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్‌ కు 8వ తేదీ వరకు ఓటింగ్‌కు అవకాశం- కలెక్టర్‌

నెల్లూరు: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్‌ విధులు కేటాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులందరూ పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ…

6 hours ago

భారత వాయుసేనకు చెందిన వాహనంపై ఉగ్రవాదుల దాడులు

అమరావతి: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…

1 day ago

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్,రాబోయే రోజుల్లో ఈ చట్టం గొప్ప సంస్కరణ అవుతుంది-వైసీపీ అధినేత జగన్

నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…

1 day ago

This website uses cookies.