అమరావతిం దేశంలోని అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ మరో రెండు రోజుల్లో వెలువడే ఆవకాశం వున్నట్లు సమాచారం.నవంబరు రెండో వారం నుంచి డిశంబరు మొదటి వారం మధ్య 5 రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సమాయుత్తం అవుతొందా..? రాజస్థాన్,, మధ్యప్రదేశ్,, ఛత్తీస్ గఢ్,, తెలంగాణ,,మిజోరం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను అక్టోబర్ 8, 10 తేదీల మధ్య ప్రకటించే అవకాశం ఉందని ఎన్నికల కమిషన్ వర్గాల నుంచి సమాచారం.. ఛత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 12 నుంచి 20వ తేదిల్లో,, మధ్యప్రదేశ్,, మిజోరం ఎన్నికలు నవంబర్ 28వ తేదీన,, రాజస్థాన్,, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ 7వ తేదీన నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రణాళికలు సిద్దం చేసుకున్నట్లు సంబంధిత వర్గాలు ఆనధికారికంగా వెల్లడించాయి..రాష్ట్రాల్లో పరిస్థితులను అనుసరించి పోలింగ్ తేదీలను నిర్ణయించే అవకాశం వుంది…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
This website uses cookies.