తిరుపతి: తిరుపతి స్టేషన్ యార్డులో బుధవారం సాయంత్రం పద్మావతి ఎక్స్ప్రెస్ కు సంబంధించి భొగీ పట్టాలు తప్పింది.. ట్రైనుకి కోచ్లను అనుసంధానం చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది..ఈ సమయంలో టైయిన్ బోగీలో ప్రయాణికులు ఎవరూ లేరు..వెంటనే రైల్వే సిబ్బంది పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నాలు చేశారు.. షంటింగ్ చేస్తుండగా పద్మావతి ఎక్స్ప్రెస్ బోగీ పట్టాలు తప్పిందని వివరించారు.. ఈ సంఘటనతో . సికింద్రాబాద్ వెళ్లాల్సిన రెండు రైళ్ల వేళలను మార్చుతున్నట్లు అధికారులు ప్రకటించారు..పద్మావతి ఎక్స్ ప్రెస్ తో పాటు రాయలసీమ ఎక్స్ ప్రెస్ ను రీషెడ్యూల్ చేశామని,,పద్మావతి ఎక్స్ ప్రెస్ ను రాత్రి 7.45 గంటలకు,,రాయలసీమ ఎక్స్ ప్రెస్ ను రాత్రి 8 గంటలకు రీషెడ్యూల్ చేసినట్లు వివరించారు.
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
అమరావతి: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
This website uses cookies.