AMARAVATHIDISTRICTS

తిరుపతి స్టేషన్ యార్డులో పట్టాలు తప్పిన భొగీ,ఆలస్యం నడవనునన రెండు ట్రైన్లు

తిరుపతి: తిరుపతి స్టేషన్ యార్డులో బుధవారం సాయంత్రం పద్మావతి ఎక్స్ప్రెస్ కు సంబంధించి భొగీ పట్టాలు తప్పింది.. ట్రైనుకి కోచ్లను అనుసంధానం చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది..ఈ సమయంలో టైయిన్ బోగీలో ప్రయాణికులు ఎవరూ లేరు..వెంటనే రైల్వే సిబ్బంది పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నాలు చేశారు.. షంటింగ్ చేస్తుండగా పద్మావతి ఎక్స్ప్రెస్ బోగీ పట్టాలు తప్పిందని వివరించారు.. ఈ సంఘటనతో . సికింద్రాబాద్ వెళ్లాల్సిన రెండు రైళ్ల వేళలను మార్చుతున్నట్లు అధికారులు ప్రకటించారు..పద్మావతి ఎక్స్ ప్రెస్ తో పాటు రాయలసీమ ఎక్స్ ప్రెస్ ను రీషెడ్యూల్ చేశామని,,పద్మావతి ఎక్స్ ప్రెస్ ను రాత్రి 7.45 గంటలకు,,రాయలసీమ ఎక్స్ ప్రెస్ ను రాత్రి 8 గంటలకు రీషెడ్యూల్ చేసినట్లు వివరించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *