అమరావతి: తమిళనాడులో భారతీయజనతా పార్టీ రోజు రోజుకు పుంజుకుంటున్న నేపధ్యంలో క్రీయశీలకంగా వ్యవహరిస్తున్న నాయకులను,కిరాతకపు మూకలు కడతేర్చుతున్నాయి..ఈ నేపధ్యంలో పుదుచ్చేరిలోని విలియనూర్ లో సీనియర్ బీజేపీ లీడర్ రంగస్వామి కుమారుడు సెంథిల్ కుమార్ (46)ను గుర్తు తెలియని వ్యక్తులు అతి దారుణంగా హాత్య చేశారు..మంగళం నియోజక వర్గంలో ఆదివారం రాత్రి జరిగిన బీజేపీ సమావేశంలో పాల్గొన్న సెంథిల్ కుమార్ విలియనూర్ కణ్ణగి ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలోని ఓ బేకరీ షాపు వద్ద టీ త్రాగేందుకు అగాడు.. సెంథిల్ కుమార్ ను అనుసరిస్తున్నట్లుగా అనుమానిస్తున్న 9 మంది గుర్తుతెలియని వ్యక్తులు ముసుగులు ధరించి 3 మోటర్ సైకిళ్లపై వచ్చి మొదట అతనిపై బాంబులతో దాడి చేశారు..దింతో కంగారు పడి పరిగెత్తిన సెంథిల్ పై మరోసారి బాంబు విసిరారు..రెండవ బాంబు దాడికి గాయాలై కిందపడ్డ సెంథిల్ ను చుట్టుముట్టి,,కత్తులతో అతి కిరాతకంగా దాడి చేసి చంపేశారు..దాడి చేసిన ముఠా సభ్యులు వెంటనే బైక్ లపై అక్కడినుంచి పారిపోయారు.. హత్య సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వం హాస్పిటల్ కి తరలించారు..సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు,,హంతకులను పట్టుకునేందుకు 4 ప్రత్యేక బృదాల్లా ఏర్పాటై దర్యాప్తు చేస్తున్నారు.. బేకరీ షాపులో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
అవినీతిపరుల దగ్గర్నుంచి నల్లధనాన్ని కక్కిస్తాం.. అమరావతి: లోక్సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తాం.. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ చేతులు…
అమరావతి: రాష్ట్ర కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకమయ్యారు.. 1992 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన హరీష్ కుమార్ గుప్తాను…
అమరావతి: జార్ఖండ్ రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (E.D) అధికారులు సోమవారం వరుస దాడులు చేశారు..ఈ…
అమరావతి: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సజావుగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ చెప్పారు. సోమవారం…
నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా…
This website uses cookies.