అమరావతి: కొత్త ప్రధానిని ఎన్నుకొనేందుకు బ్రిటన్ లో, అధికార కన్జర్వేటివ్ పార్టీ ముమ్మర ప్రయత్నాలు చేస్తొంది..కొత్త నిబంధనల ప్రకారం కన్జర్వేటివ్ పార్టీ అధ్యక్షపదవికీ,తదనంతరం ప్రధానమంత్రి పదవికీ పొటీ చేసేందుకు అభ్యర్దులకు కనీసం 100 మంది ఎంపిల మద్దతు వుండాలి..బ్రిటన్లో కొత్త ప్రధాని రేసులో మాజీ ఆర్థిక మంత్రి, భారత సంతతికి చెందిన రిషి సునాక్ పేరు మరోసారి ముందు వరుసలలో వుండగా,నేను కూడా పోటీలో వున్ననంటూ విహార యాత్ర రద్దు చేసుకుని హుటహుటీన యూకే తిరిగి వచ్చిన మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే రిషి సునాక్కు 100 మంది ఎంపీల మద్దతు వుందని అయన మద్దతుదారులు పేర్కొంటూన్నారు. ప్రధానమంత్రి పదవిపై సునాక్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.మరో రెండు రోజుల్లో అక్కడి రాజకీయలు పలు మలుపులు తిరగనున్నాయని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యనిస్తున్నారు.
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
నెల్లూరు: ఎన్నికల సంఘం ఆదేశములతో, జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు 117- నెల్లూరు నగర అసెంబ్లీ నియోజకవర్గం ఏప్రిల్…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులందరూ వారి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన…
అమరావతి: అత్యున్నత పదవిలో ఉన్న ఓ మహిళ అధికారిణి బంగారం స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అదికారులకు అడ్డంగా దొరికిపోయి,, అంబాసిడర్…
నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…
This website uses cookies.