అమరావతి: ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి,, బీఎస్పీ అధినేత్రి మాయావతి తన రాజకీయ వారసుడిని ప్రకటించారు.. అదివారం జరిగిన పార్టీ కీలక సమావేశంలో తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ BSP అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తాడని ఆమె వెల్లడించారు.. మాయావతి తమ్ముడు ఆనంద్ కుమార్ కొడుకు అయిన ఆకాష్ 2019లో మాయావతి లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ఆయన అన్ని తనై వ్యవహరించారు..2017 నుంచి రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు..ఆకాష్ ఆనంద్ పార్టీ జాతీయ సమన్వయకర్తగా పనిచేశారు..బిజినెస్ గ్రాడ్యుయేట్ అయిన ఆకాశ్ కి పార్టీలో మంచి పేరుంది.
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
అమరావతి: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
This website uses cookies.