అమరావతి: విదేశాల నుంచి భారీ స్థాయిలో విరాళాలు పొందుతూ చట్టాలను ఉల్లంఘించారనే కారణంగా 5 స్వచ్ఛంద సంస్థల పై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కఠిన చర్యలు చేపట్టింది..విదేశీ విరాళాల నియంత్రణ చట్టం కింద వారి లైసెన్సులను రద్దు చేసింది..రద్దు చేసిన సంస్థల్లో చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా,,వాలంటరీ హెల్త్ అసోసిసియేషన్ ఆఫ్ ఇండియా,,ఇండో-గ్లోబల్ సోషల్ సర్వీస్ సొసైటీ,, చర్చ్ ఆక్సిలరీ ఫర్ సోషల్ యాక్షన్,, ఎవేంజెలికల్ ఫెలోషిప్ ఆఫ్ ఇండియా ఉన్నట్టు తెలుస్తొంది.. ఫారిన్ ఫండింగ్ చట్టాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యల విషయంలో హోంశాఖ పట్టుదలగా వ్యవహరిస్తొంది..ఈ సంవత్సరం ప్రారంభంలో సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ లైసెన్స్ ను రద్దు చేసింది.. 2020 నుంచి FCRA నిబంధనలను కేంద్రం కఠినతరం చేసింది..పలు సమరణలు చేస్తూ,,NGOs లైసెన్సుల రద్దు చేసే విషయంలో నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తోంది..చట్టాన్ని ఉల్లంఘించారనే కారణంగా ఇప్పటికే పలు సంస్థల లైసెన్సులను రద్దు చేసింది.
సీ.ఎస్,డీజీపీల సమావేశం:- అమరావతి: పోలింగ్ రోజు,,ఆటు తరువాత జరిగిన అల్లర్లలో 85 మంది నిందితులపై హిస్టరీ షీట్ తెరిచినట్లు డీజీపీ…
నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని సమ్మర్ స్టోరేజ్ వద్ద ట్యాంకు క్లియర్ వాటర్ పంపింగ్ స్టేషన్ నుండి కొత్తూరుకు…
అమరావతి: సోమవారం వేకువజామున బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని గోపాల్ రెడ్డి ఫాం హౌస్ లో జరిగిన రేవ్ పార్టీలో…
నెల్లూరు: జిల్లాలోఎన్నికల తర్వాత రాజకీయ ఘర్షణలు, అల్లర్లు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లాకలెక్టర్ ఎం.హరినారాయణన్ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు.మంగళవారం…
ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ పబ్లిక్ పరీక్షలు.. నెల్లూరు: జిల్లాలో 10వ తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలను…
అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…
This website uses cookies.