అమరావతి: బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ ఇటీవల ఒంటి పై నూలు పోగు లేకుండా నగ్నం ఫొటో షూట్ చేసి,,వాటిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు..ఈ పిక్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాయి..ఈ న్యూడ్ ఫోటోలపై ముంబయిలోని ఓ ఎన్జీవో చెంబూర్ పోలీస్ స్టేషన్ లో పిర్యాధు చేసింది.. దీంతో నటుడు రణ్ వీర్ పై కేసు నమోదైంది. ఈ ఫొటోలు మహిళల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ పలువురు మహిళలు సైతం ఆరోపించారు. దీంతో ఐపీసీ సెక్షన్ ప్రకారం యాక్ట్ 67ఏతో పాటు 292, 293, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని పోలీసులను కోరారు..ఈ టాప్ హీరో ఇలా ఫొటో షూట్ చేయడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.. కొందరు రణ్వీర్కు మద్ధతు నిలిస్తే, మరికొందరు మాత్రం నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు..ఈ పిటిషన్పై జస్టిస్…
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
This website uses cookies.