అమరావతి: వివిధ రాష్ట్రాల అప్పుల వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లిఖితపూర్వకంగా వెల్లడించారు..తెలంగాణకు 2022 నాటికి 3 లక్షల 12 వేల 191.3 కోట్ల అప్పు వుందని,, ఆంధ్రప్రదేశ్ కు 3 లక్షల 98 వేల 903.6 కోట్ల అప్పులు ఉన్నాయని నిర్మలా సీతారామన్ తెలిపారు..2020లో తెలంగాణకు అప్పులు 2 లక్షల 25 వేల 418 కోట్ల అప్పు వుండగా,, 2021 నాటికి 2 లక్షల 67 వేల 530.7 కోట్లకు చేరాయని,,అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కు 2020లో 3 లక్షల 7 వేల 671.5 కోట్ల అప్పు వుండగా,,2021 నాటికి 3 లక్షల 60 వేల 333.4 కోట్లకు చేరాయన్నారు..కాంగ్రెస్ సభ్యుడు ఉత్తమ్కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్ధికశాఖ సమాధానంలో.. బడ్జెటేతర రుణాల వివరాలు లేకుండా కేవలం బహిరంగ మార్కెట్ నుంచి తీసుకున్న రుణాలను వెల్లడించింది.
అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…
అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్లో వడగాలులు…
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…
అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…
This website uses cookies.