అమరావతి: యూపీఐ ఆధారిత సేవలు అయిన Phonepe,,Gpay,,భారత్పే లాంటి మొబైల్ యాప్స్ ద్వారా బ్యాంకు ఖాతాల్లో నగదు డిపాజిట్ చేసే సౌకర్యం త్వరలో అందుబాటులోకి వస్తుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు.. శుక్రవారం ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి ద్వైమాస ద్రవ్యపరపతి సమీక్ష సమావేశం ముగిసింది..ఈ సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ బ్యాంకు శాఖలపై క్యాష్ హ్యాండ్లింగ్ లోడ్ తగ్గించడానికి,, ఖాతాదారుల సౌకర్యార్థం క్యాష్ డిపాజిట్ మెషిన్ల (CDM)ను బ్యాంకులు ఏర్పాటు చేస్తాయన్నారు.. ఇప్పటి వరకూ డెబిట్ కార్డుల వినియోగించి మాత్రమే మెషీన్ లో క్యాష్ డిపాజిట్ సౌకర్యం లభిస్తుంది..తాజాగా నిర్ణయంతో ATMల వద్ద ‘డెబిట్ కార్డు’ లేకుండా UPI ద్వారా నగదు విత్ డ్రాయల్ చేయొచ్చు..అలాగే యూపీఐ ద్వారా నగదు డిపాజిట్ సౌకర్యం కల్పించాలని ప్రతిపాదిస్తున్నమని,, త్వరలో ఈ సేవలు అమల్లోకి వస్తాయన్నారు.
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
This website uses cookies.