AMARAVATHI

రెపో రేటును 6.5 శాతంగా కొన‌సాగిస్తున్నట్లు వెల్లడించిన RBI గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత్ దాస్

అమరావతి: భార‌తీయ రిజ‌ర్వ్ బ్యాంకు శుక్రవారం కీల‌కమైన రెపో రేటును మార్చలేదు.. రెపో రేటును 6.5 శాతంగా కొన‌సాగిస్తున్నట్లు ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత్ దాస్ తెలిపారు.. రెపో రేటు య‌థాత‌థంగా ఉంచేందుకు ద్ర‌వ్య ప‌ర‌ప‌తి క‌మిటీ ఏక‌ప‌క్షంగా నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఆయ‌న వెల్లడించారు..ఆర్థిక వృద్ధి గాడిలో ప‌డింద‌ని,,జ‌న‌వ‌రి, ఫిబ్ర‌వ‌రి నెల‌ల్లో ద్ర‌వ్యోల్బ‌ణం 5.1 శాతంగా ఉంద‌న్నారు..డిసెంబ‌ర్ 5.7 శాతంగా ఉన్న ద్ర‌వ్యోల్బ‌ణం రెండు నెల‌ల్లోనే 5.1 శాతానికి త‌గ్గిన‌ట్లు చెప్పారు.. ద్ర‌వ్యోల్బ‌ణాన్ని 4 శాతానికి తీసుకువ‌చ్చే ప్రక్రియ‌లు కొన‌సాగుతున్న‌ట్లు ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత్ దాస్ తెలిపారు.. జీడీపీ అంచ‌నాల గురించి కూడా శ‌క్తికాంత్ దాస్ కీల‌క ప్ర‌క‌ట‌న చేస్తూ 2024-25 సంవ‌త్స‌రానికి జీడీపీ వృద్ధి రేటు 7 శాతంగా ఉంటుంద‌ని అంచ‌నా వేశారు.. రిస్క్‌  ప్ర‌స్తుతం స‌మ‌తుల్యంగా ఉన్న‌ట్లు ఆయ‌న చెప్పారు.

Spread the love
venkat seelam

Recent Posts

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

2 hours ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

4 hours ago

రాష్ట్రంలో రికార్డు స్థాయి నమోదైన పోలింగ్- 81.76 శాతం

అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…

8 hours ago

బుద్ది మార్చుకోని ప‌శ్చిమ దేశాలు-ఎన్నికల నిర్వహణపై మనకు పాఠలా-జయశంకర్

అమరావతి: భార‌త్‌లో జ‌రుగుతున్న సార్వత్రిక ఎన్నిక‌ల‌పై ఇటీవ‌ల అమెరికా,, కెన‌డా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్య‌లపై విదేశాంగ మంత్రి…

8 hours ago

గుంటూరు జిల్లా వద్ద ఘోర అగ్ని ప్రమాదంకు గురైన ప్రవేట్ ట్రావెల్స్ బస్సు-5 సజీవదహనం

5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్‌…

12 hours ago

మూడు దశాబ్దల తరువాత శ్రీనగర్ లో రికార్డు స్థాయిలో ఓటు వేసిన ప్రజలు

38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…

1 day ago

This website uses cookies.