CRIME

బెంగళూరు రామేశ్వరం కేఫ్‌ బాంబు పేలుడు కేసులో అనుమానితుడు అరెస్ట్

అమరావతి: బెంగళూరు రామేశ్వరం కేఫ్‌లో ఈ నెల 1వ తేదిప బాంబు పేలుడు కేసుకు సంబంధించి NIA అధికారులు బళ్లారికి చెందిన సయ్యద్.షబ్బీర్‌ ను బుధవారం వేకవజామున…

2 months ago

రూ.2వేల కోట్ల డ్రగ్స్‌ మాఫీయా కేసులో DMK నేత,సినీ నిర్మాత AR జాఫర్‌ సాదిక్‌ అరెస్ట్

అమరావతి: అంతర్జాతీయ డ్రగ్స్‌ రాకెట్ మాఫీయాకు సబంధించి దాదాపు రూ.2వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ అక్రమ రవాణా కేసులో తమిళనాడుకు చెందిన DMK NRI విభాగం నాయకుడు,,సినీ…

2 months ago

కోల్‌కతా హైకోర్టు ఆదేశాలను ధిక్కరించిన బెంగాల్ సిఐడీ పోలీసులు

అమరావతి: పశ్చిమబెంగాల్ లోని అధికార పార్టీ TMC నాయకుడు,,వందల కోట్ల రూపాయల బియ్యం స్కామ్ పై విచారణ జరిపేందుకు వచ్చిన ఎన్‌ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్ అధికారులపై దాడి…

2 months ago

నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థకు చెందిన అబ్దుల్ సలీంను అరెస్ట్ చేసిన NIA

అమరావతి: బెంగళూరు పేలుళ్ల ఘటనతో ఆప్రమత్తమైన NIA కడప జిల్లాలో టెర్రరిస్టు లింకులపై ఆరా తీస్తూండగా ఓ నిషేధిత సంస్థలో పనిచేస్తున్న కీలక వ్యక్తిని సమాచారం రావడంతో…

2 months ago

బెంగుళూరు కేఫ్‌లో పేలుడుకు సంబంధించి అనుమానితుడి ఫోటో విడుదల

అమరావతి: బెంగుళూరు నగరంలోని రామేశ్వ‌రం కేఫ్‌లో శుక్రవారం మధ్యహ్నం జ‌రిగిన పేలుడుకు సంబంధించిన కీల‌క ఆధారం దొరికింది..కేఫ్‌లోకి బ్యాగ్‌తో వెళ్తున్న ఓ అనుమానాస్పద వ్య‌క్తికి చెందిన సీసీటీవీ…

2 months ago

కృష్ణపట్నం పోర్టులో జరిగిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు దుర్మరణం

అమరావతి: నెల్లూరులోని కృష్ణపట్నం పోర్టులో జరిగిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు దుర్మరణం చెందారు.. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పరిధిలోని అదానీ కృష్ణపట్నం పోర్టుకు ఇండోనేషియా నుంచి…

2 months ago

బెంగళూరు సిటీలోని రామేశ్వరం కేఫ్‌లో పేలుడు-ఐదుగురికి గాయాలు

అమరావతి: బెంగళూరు నగరంలోని కుండలహళ్లిలోని రామేశ్వరం కేఫ్‌లో శుక్రవారం మధ్యహ్నం 2 గంటల సమయంలో పేలుడు సంభవించింది..పేలుడు తీవ్రతకు రామేశ్వరం కేఫ్ దెబ్బతినగా,5కి తీవ్ర గాయాలయ్యాయి.. క్షతగాత్రులను…

2 months ago

మహిళలపై లైగింక వేధింపులకు పాల్పపడిన ? టీఎంసీ నేత షేక్ షాజహాన్ అరెస్ట్

అమరావతి: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు,,గుండాగిరి,, మహిళలపై లైగింక వేధింపులు,, భూ ఆక్రమణల రేషన్ బియ్యం పేదలకు అందకుండా చేస్తున్నడని ఆరోపణలు ఎదుర్కొంటున్న షేక్ షాజహాన్‌ను తప్పని…

2 months ago

రాడిసన్ హోటల్ లో డ్రగ్స్ కేసులో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి

హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలిలో వున్న రాడిసన్ హోటల్ లో డ్రగ్స్ కేసులో పలువరు ప్రముఖల పేర్లు తెరపైకి వస్తున్న నేపథ్యంలో....తెలుగు సినీ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి పేరు…

2 months ago

ఉత్తరప్రదేశ్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం-15 మంది మృతి

అమరావతి: ఉత్తరప్రదేశ్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది..భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్‌ అదుపుతప్పి రోడ్డు ప్రక్కనే ఉన్న చెరువులో పడిపోయింది..ఈ దుర్ఘటనలో మొత్తం 15 మంది…

2 months ago

This website uses cookies.