కృష్ణపక్ష చతుర్దశిని "మహాశివరాత్రి" అమరావతి: సంవత్సరంలో పదకొండో నెల అయిన మాఘమాసంలో వచ్చే కృష్ణపక్ష చతుర్దశిని "మహాశివరాత్రి"గా వ్యవహరిస్తారు. ఇందుకు ప్రధానంగా మూడు కారణాలున్నాయి. 1-అప్పటివరకు ఒక…
నెల్లూరు: పినాకిని నదీ తీరానవెలసి ఉన్న ఉత్తర శ్రీరంగ క్షేత్రంగా కీర్తించబడే క్షేత్రాదీశులు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 20వ తేదీ నుండి…
శ్రీకాళహస్తీ: శ్రీకాళహస్తీశ్వరుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా 2వ రోజైన సోమవారం స్వామి వారి ధ్వజారోహణం అత్యంత వైభవంగా జరిగింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అష్టదిక్పాలకులను బ్రహ్మ,,విష్ణువులను, సకల దేవతా…
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకుడు అయిన రమణ దీక్షితులను తొలగిస్తూ, టీటీడీ పాలక మండలి సోమవారం జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయం…
తిరుమల: టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి అధ్యక్షతన మంగళవారం తిరుమల అన్నమయ్య భవనంలో ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఇందులో ముఖ్య నిర్ణయాలను ఛైర్మన్…
నెల్లూరు: శ్రీ భగవద్రామానుజ సిద్దాంత శ్రీ అష్టలక్ష్మీ పీఠం నేతృత్వంలో ప్రజలందరి క్షేమం కోసం నెల్లూరు నగరంలోని V.R.C మైదానంలో 23,24,25వ తేదిల్లో 9వ ఉభయ వేదాంత…
అమరావతి: కర్ణాటకలో పాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం హిందు దేవాలయలపై పన్ను విధించేందుకు వీలుగా కొత్త ఎండోమెంట్ బిల్లును అసెంబ్లీ ప్రవేశ పెట్టి ఆమోదింప చేసుకుంది..ఈ బిల్లు…
తిరుమల: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన మే నెల కోటాను ఫిబ్రవరి 19న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ…
అమరావతి: కేరళలోని శబరిమల రైల్వే ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం అందడంలేదని, అయితే శబరిమలకు రైల్వే ట్రాక్ వేసే విషయంలో రెండు ప్రత్యామ్నాయ…
ఫిభ్రవరి 6వ తేదీకి వాయిదా.. అమరావతి: జ్ఞానవాపి కేసులో బుధవారం కీలక మలుపు చోటు చేసుకుంది.. జ్ఞానవాపి ప్రాంగణంలో పూజలు చేసేందుకు వారణాసి కోర్టు అనుమతి ఇచ్చింది..దీంతో…
This website uses cookies.