HYDERABAD

పాఠశాలకు ఏప్రిల్ 25 నుంచి వేసవి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్: తెలంగాణలో పాఠశాలకు ఏప్రిల్ 25 నుంచి వేసవి సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటిచింది..1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు జరిగే సమ్మేటివ్ అసెస్మెంట్-2 పరీక్షల…

1 year ago

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు

హైదరాబాద్: తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు సింగల్ బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్ ను సమర్ధిస్తూ,,సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డివిజన్ బెంచ్ ఆదేశాలు…

1 year ago

కళాతపస్వి,దర్శకుడు కె.విశ్వనాథ్‌ కన్నుమూత

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు కళాతపస్వి కె.విశ్వనాథ్‌ (92) కన్నుమూశారు..గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు..వార్త…

1 year ago

వైసీపీ ఎమ్మెల్యేలు ప్రాణ హానితో భయపడే పరిస్థితులు వచ్చాయి-పవన్ కళ్యాణ్

డీజీపీ బాధ్యత తీసుకోవాలి.. హైదరాబాద్: వెంకటగిరి ఎమ్మేల్యే,మాజీ మంత్రి ఆనం.రామనారాయణరెడ్డి తనకు ప్రాణ హాని వుందని అందోళన చెందట చూస్తూంటే,,రాష్ట్రంలో ప్రతీకార రాజకీయాలు పరాకాష్టకు చేరాయని జనసేన…

1 year ago

సీనియర్ నటి జమున కన్నుమూత

హైదరాబాద్: తెలుగు సినిమా రంగంలో ఆలనాటి మేటి నటులు,నటీమణులు జీవితం నుంచి నిష్కారమిస్తున్నారు.. సీనియర్ నటి జమున శుక్రవారం ఉదయం 7 గంటలకు హైదరాబాద్ లోని తన…

1 year ago

తెలంగాణలో బీజేపీతో పొత్తు ఉండదు,మద్దతు మాత్రం ఉంటుంది-పవన్

వారాహికి పూజ.. హైదరాబాద్: త్వరలో తెలంగాణలో జరగనున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేన పార్టీ సిద్ధంగా వున్నదని జనసేనా పవన్ కల్యాణ్ ప్రకటించారు.. మంగళవారం పవన్ కల్యాణ్…

1 year ago

IAS స్మితాసబర్వాల్ ఇంటిలోకి చోరబడేందుకు ప్రయత్నించి డిప్యూటివ్ తాహుస్దీరు అరెస్ట్

హైదరాబాద్: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే IAS అధికారిణి స్మితాసబర్వాల్.తెలంగాణ ముఖ్యమంత్రి కార్యదర్శిగా పనిచేస్తున్నారు..ఈమె ట్విట్టర్ వేదికగా అభివృద్దికి సంబంధించి పలు ట్వీట్లు చేస్తూ ఉంటారు..మేడ్చల్…

1 year ago

తెలుగు రాష్ట్రాలకు వందేభారత్ ట్రైన్ ఒక గొప్ప కానుక-ప్రధాని నరేంద్రమోదీ

అమరావతి: సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య సెమీ హైస్పీడ్ వందేభారత్ ఎక్స్‌ ప్రెస్ పట్టాలెక్కింది. సంక్రాంతి కానుకగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం ట్రైన్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు..జనవరి 16 నుంచి ప్రయాణీకులకు…

1 year ago

జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో ప్రారంభమైన మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

అమరావతి: జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి..గురువారం ఉదయం 9 గంటలకు యాగశాల ప్రవేశంతో మొదలైన బ్రహ్మోత్సవాల్లో,,సాయంకాలం 5.30  గంటల నుంచి అంకురారోహణ,,అగ్ని…

1 year ago

ఎన్ కౌంటర్ లో మావోయిస్టు అగ్ర నేత హిడ్మా మృతి

అమరావతి: మావో కేంద్ర కమిటీ సభ్యుడు మాడ్వి హిడ్మా గ్రేహౌండ్స్ బలగాల చేతిలో ఎన్ కౌంటర్ కు గురయ్యాడు.. మావోయిస్టు లకు పోలీసులు మధ్య జరిగిన ఏదురు…

1 year ago

This website uses cookies.