INTERNATIONAL

హిజాబ్ ను తగులపెడుతూ,వెంట్రుకలు కత్తిరించుకుంటన్న ఇరాన్ మహిళలు

అమరావతి: ఇస్లాం దేశాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నప్పటికి,సదరు దేశాల్లో ఇస్లాంలోని ఆచారాల సంప్రదాయల విషయంలో మహిళలపై కఠినమైన ఆంక్షలు ఆమలు అవుతుంటాయి..ముఖ్యంగా హిజాబ్ విషయంలో,, మహిళలు తప్పనిసరిగా ముఖం,వెంట్రుకలు…

2 years ago

తైవాన్ లో భూకంపం,6.8గా రిక్టర్ స్కేలుపై నమోదు-భారీగా ఆస్తి నష్టం

అమరావతి: భారీ భూకంపం ధాటీకి తైవాన్ కంపించింది..యూలి పట్టణంకు సమీపంలో 6.8 తీవ్రతతో భూమి కంపించడంతో పెద్ద పెద్ద భవనాలు,,అపార్ట్ మెంట్లు థ్వసం అయ్యాయి..భారత కాలమానం ప్రకారం…

2 years ago

ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్-ప్రధాని మోదీ

అమరావతి: షాంఘై సహకార సంస్థ (SEO) సభ్య దేశాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడానికి గురువారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌కండ్‌ చేరుకొగా,,ఉజ్బెకిస్థాన్‌ అధ్యక్షుడు షావ్కత్…

2 years ago

వేరే దిక్కులేదు-భారత్ నుంచే దిగుమతి చేసుకొవాలి

అమరావతి: పాకిస్తాన్ లో నెలకొన్న తీవ్ర ఆర్దిక సమస్యలతో ప్రజలు సతమతం అవుతున్న సమయంలోనే వరద భీభత్సంతో దిక్కుతోచని పరిస్థితిలోకి జారిపోయారు..కనీసం ఒక పూట తిండి అయిన…

2 years ago

బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 మరణం పట్ల ప్రగాఢ సానుభూతిని తెలియచేసిన ప్రధాని మోదీ

అమరావతి: బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 (96) మరణించిన సందర్బంగా 11వ తేదీన జాతీయ సంతాప దినంగా భారత్ ప్రకటించింది..సంతాప సూచకంగా ఆదివారం భారత జాతీయ పతాకాన్ని సగం…

2 years ago

మాస్కో తన లక్ష్యాన్ని చేరుకునే వరకు ఉక్రెయిన్ పై సైనిక చర్య కొనసాగుతుందు-పుతిన్

అమరావతి: మాస్కో తన లక్ష్యాన్ని చేరుకునే వరకు ఉక్రెయిన్ పై తమ దేశ సైనిక చర్య కొనసాగుతుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు.. సుదూర-తూర్పు…

2 years ago

బ్రిటన్ నూతన ప్రధానిగా లిజ్ ట్రస్

అమరావతి: ఉన్నత పదవుల్లో శ్వేతజాతీయేతరులను బ్రిటన్ ప్రజలు సహించలేరన్న వాదనలు నిజం చేస్తు, బ్రిటన్ నూతన ప్రధానిగా లిజ్ ట్రస్(47) ఎన్నికయ్యారు..సోమవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో…

2 years ago

రెండు సందర్బల్లో భారత్ ప్రధాని చేసిన సాయం మర్చిపోలేనిది-ప్రధాని షేక్ హసీనా

అమరావతి: కరోనా-19 సమయంలో,,రష్యా-ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్న ప్రస్తుత సమయంలో భారత్ తమకు అందించిన సాయం మర్చిపోలేనిదని, తమకు సహకారం అందించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి,బంగ్లాదేశ్ ప్రధాని షేక్…

2 years ago

“భారత ఆర్థికవ్యవస్థ” బ్రిటన్ కంటే మెరుగ్గా ఉంది-IMF నివేదిక

అమరావతి: కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు,వృద్ధిరేటు పడిపోవడంతో చాలా వరకు క్షిణించాయి.భారత్ లో కూడా లాక్ డౌన్ కారణంగా వివిధ రంగాలు…

2 years ago

ప్రపంచం జూడో చాంపియన్ లో స్వర్ణం సాధించిన లింతోయ్ చనంబం

అమరావతి: భారత జూడో ప్లేయర్ లింతోయ్ చనంబం 16 సంవత్సరాల వయస్సులోనే  ప్రపంచం జూడో చాంపియన్గా అవతరించి చరిత్ర సృష్టించింది. సారాజెవోలో జరిగిన క్యాడెట్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో…

2 years ago

This website uses cookies.