అమరావతి: పాకిస్తాన్ లో నెలకొన్న తీవ్ర ఆర్దిక సమస్యలతో ప్రజలు సతమతం అవుతున్న సమయంలోనే వరద భీభత్సంతో దిక్కుతోచని పరిస్థితిలోకి జారిపోయారు..కనీసం ఒక పూట తిండి అయిన దొరకాలంటే,,ఎదొఒక పనిచేసుకొవాల్సిందే..కార్మికులకు పని ఇదామా అంటే,,వ్యాపారస్తులకు ముడి సరుకు దొరకని సంకట స్థితి..పాకిస్తాన్ లోని వస్త్రపరిశ్రమపై ఆధారపడి ఎగుమతులు చేసే వ్యాపారస్తుల పరిస్థితి దారుణంగా మారిపోయింది అనేందుకు ఉదాహరణ….భారత దేశంలో ఉత్పత్తి చేసే పత్తిని కొనాలంటూ పాకిస్తాన్కు చెందిన టెక్స్ టైల్ వ్యాపారులు, అక్కడి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు..అక్కడ వస్త్రపరిశ్రమ వ్యాపారులు తీవ్రమైన పత్తి కొరత ఎదుర్కొంటున్నారు..ఇటీవలి కాలంలో పాకిస్తాన్ను భారీ వరదలు ముంచెత్తాయి..వరదల ధాటికి దేశంలో నిల్వ ఉన్న పత్తిలో దాదాపు 25 శాతంపైగా పాడైపొయింది..రాబోయే రోజుల్లో పత్తి ఉత్పత్తి కూడా తగ్గిపోనుంది..దీంతో పత్తిపై ఆధారపడి పనిచేసే టెక్స్ టైల్ వ్యాపారులు తీవ్రమైన ముడి సరుకు కొరత ఎదుర్కొంటున్నారు..ఈలాంటి పరిస్థితిలో తమ వ్యాపారాలు మనుగడ సాగించాలంటే భారతదేశం నుంచి కాటన్ దిగుమతి చేసుకోవడం ఒక్కటే మార్గమని సూచిస్తున్నారు.. భారత్-పాక్ సరిహద్దు అయిన వాఘా నుంచి రోడ్డు మార్గంలో పత్తి దిగుమతి చేసుకునేందుకు అంగీకరించాలని పాక్ ఆర్థిక శాఖా మంత్రి మిఫ్తా ఇస్మాయిల్ను కోరారు..మన దేశం నుంచి 2.5 మిలియన్ బేళ్ల పత్తి దిగుమతి చేసుకోవాలని సూచించారు..చైనాకు వంత పాడుతూ,,భారతదేశంలో ఉగ్రవాదంను ఎగదొసే పాకిస్తాన్,,మన దేశంతో వ్యాపార, వాణిజ్య సంబంధాల్ని మెరుగుపర్చుకోవాలని ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా ఆ దేశంలో తీవ్ర ఆహార కొరత ఉండటంతో, దీన్ని ఎదుర్కోవాలంటే భారత్ నుంచి ఆహారోత్పత్తులు దిగుమతి చేసుకోవడం ఒక్కటే మార్గమని భావిస్తోంది..
అవినీతిపరుల దగ్గర్నుంచి నల్లధనాన్ని కక్కిస్తాం.. అమరావతి: లోక్సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తాం.. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ చేతులు…
అమరావతి: రాష్ట్ర కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకమయ్యారు.. 1992 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన హరీష్ కుమార్ గుప్తాను…
అమరావతి: జార్ఖండ్ రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (E.D) అధికారులు సోమవారం వరుస దాడులు చేశారు..ఈ…
అమరావతి: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సజావుగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ చెప్పారు. సోమవారం…
నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా…
This website uses cookies.