అమరావతి: దక్షిణ అండమాన్ అనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది.. ఈ తీవ్ర అల్పపీడనం కాస్త పశ్చిమ వాయువ్య దిశగా కదులుతు వాయుగుండంగా బలపడనున్నది..వాయువ్యదిశగా కదులుతూ నైరుతి దానికి అనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో బలపడి,, డిసెంబర్ 2వ తేదినాటికి తుఫాన్ గా మారే అవకాశం వుందని (తుఫాన్ గా మారితే దానికి ‘మిచౌంగ్’ గా నామకరణం చేస్తారు.) ఐఎండీ పేర్కొంది..
తుఫానుగా మారిన తరువాత దాని ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై ప్రభావం చూపుతుందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద తెలిపారు..తుఫాను తీరం దగ్గరకు వచ్చే కొద్దీ దాని ప్రభావం మరింత పెరుగుతుందని,,కోస్తా వైపు తుఫాను వస్తున్నట్లయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కోస్తాలో కురుస్తాయన్నారు..ఆ సమయంలో మత్స్యకారులకు సముద్రంలో వెళ్ళొద్దని హెచ్చరికలు జారీ చేస్తామన్నారు..గాలుల తీవ్రత 45 నుంచి గరిష్టంగా గంటకు 65 కిలోమీటర్ల వేగం కూడా విచే అవకాశం ఉందన్నారు..తుఫాను దిశ గమనాన్ని బట్టి ఎక్కడ తీరం దాటుతుందని విషయం అంచనా వేయాల్సి ఉంటుందన్నారు..
అమరావతి: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
బయట నుంచి వచ్చిన వారు జిల్లాలో ఉండకూడదు నెల్లూరు: ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకే ఎన్నికల…
తిరుపతి: 4వ దశలో ఈనెల మే13 న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రశాంత…
అమరావతి: నాయకుడిగా తమకు బ్రతుకులను బాగా చేస్తాడని నమ్మి అధికారంలోకి తెచ్చిన ప్రజలను YSRCP మోసం చేసిందని నరేంద్ర మోదీ…
అమరావతి: ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ ఛైర్మన్గా ఉన్న శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. భారతదేశంలో తూర్పున…
This website uses cookies.