అమరావతి: తైవాన్ ను అష్టదిగ్బంధం చేస్తూ భారీ ఎత్తున సైనిక విన్యాసాలను చైనా ప్రారంభించింది.. వైమానిక దళం, నౌకాదళంతో సైనిక విన్యాసాలను తైవాన్ ప్రాదేశిక జలాల్లో కొనసాగుతున్నాయి..టార్గెట్ చేసి లక్ష్యాలను దిగ్బంధించడం, భూతలంతో పాటు సముద్రంలోని లక్ష్యాలను ఛేదించడం, గగనతలాన్ని నియంత్రించడం ఈ విన్యాసాల లక్ష్యమని చైనా అధికారులు ప్రకటించారు..ఆదివారం వరకు విన్యాసాలు కొనసాగుతాయని చైనా ప్రకటించింది..చైనా కవ్వింపు చర్యలతో ఆప్రమత్తమై తైవాన్ తమ దేశ సైన్యాన్ని సిద్దం చేస్తుంది..అలాగే ఒక వేళ దాడులు జరిగితే,,ప్రజలు ఏవిధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయంపై సివిల్ డిఫెన్స్ డ్రిల్స్ ను చేపడుతోంది..అమెరికా నావికాదళం తైవాన్ కు సమీపంలో పలు భారీ యుద్ద నౌకలను మోహరించింది..తైవాన్ కు అండగా నిలుస్తామని అమెరికా ప్రకటించింది..యూఎస్ స్పీకర్ పెలోసీ పర్యటన తరువాత చైనా చర్యలు మరింత ముమ్మరం చేసింది..ఇదే సమయంలో వివిధ కారణాలతో తైవాన్ నుంచి పలు దిగుమతులపై నిషేధం విధించింది..
నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో కచ్చితంగా ఓడిపోతారని, ఆయనను ఓడించి పంపకపోతే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ…
అమరావతి: కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలు అయిన ఉత్తరప్రదేశ్లోని అమేథి, రాయ్బరేలి స్థానాల నుంచి పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులపై కొనసాగుతున్న…
అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…
అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్లో వడగాలులు…
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
This website uses cookies.