హైదరాబాద్: స్టాలిన్ సినిమాతో మెగా హిట్ అందుకుని చిరంజీవి,, త్రిష కాంబినేషన్ దాదాపు 18 సంవత్సరాల తరువాత మళ్లీ విశ్వంభర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నది.. సోషియో ఫాంటసీ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని బింబిసార ఫేం వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నాడు..
అదివారం హైదరాబాద్లో జరుగుతున్న విశ్వంభర షూటింగ్లో త్రిష జాయిన్ అయింది..ఈ గ్యాప్ లో చిరు, త్రిష కోసం ఓ స్పెషల్ గిఫ్ట్ ని పంపించారు.. తన సంతోషాన్ని త్రిష తన సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.. ఈ విషయాన్ని తెలియజేస్తూ తన సంతోషాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా అందరితో షేర్ చేసుకుంది..ఉష్టోగ్రతను నియంత్రించే ఖరీదైన స్మార్ట్ మగ్ను చిరు, త్రిషకు బహుమానంగా పంపించారు..ఉష్ణోగ్రతను కంట్రోల్ చేసే నా స్మార్ట్ మగ్…చిరు సార్.. ధన్యవాదాలు అంటూ క్యాప్షన్ పెట్టింది..ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది..
ఈ చిత్రాన్ని UV క్రియేషన్స్ బ్యానర్పై వంశీ, ప్రమోద్ విక్రమ్ నిర్మాణం వహిస్తున్నారు.. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ పనిచేస్తున్నారు..ఈ చిత్రాన్ని 2025 జనవరి 10న గ్రాండ్గా విడుదల చేయనున్నారు..ఇతిహసల్లో కొన్ని అధ్బుతమైన సంఘటనలు చోటు చేసుకున్నప్పడు జరిగే పరిణామాలు,,అనంతరం జరగబోయే సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకేక్కనున్నది..
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
అమరావతి: ప్రధాని దామోదర్ దాస్ నరేంద్ర మోదీ వారణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేశారు..వారణాసి జిల్లా…
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
This website uses cookies.