సోది కబుర్లు చెప్పిన జైరాం…
అమరావతి: బీజెపీని దెబ్బతిసేందుకు,,విపక్షల కూటమి (I.N.D.I.A.) భాగస్వామిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ,,కాంగ్రెస్ ను సొదిలో కూడా తీసుకోకుండా, ఏకపక్షంగా 42 లోక్సభ స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించింది..కూటమి ఏర్పాటు అయ్యేందుకు తొలి అడుగు వేసిన బీహార్ సీ.ఎం నితీష్ కుమార్,, (I.N.D.I.A.)కు బై బై చెపుతూ,బీజెపీతో కలసి పోయారు..దింతో ఆత్మరక్షణలో పడిని కాంగ్రెస్,,పరువు నిలుపుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది..మిగిలిన విపక్ష పార్టీతో బేరసారాలకు దిగింది..ఈ నేపధ్యంలో బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ తో జట్టు కడతామని అయితే తమకు 8 నుంచి 10 లోకసభ స్థానలు ఇవ్వలంటూ డిమాండ్ చేసింది..కాంగ్రెస్ బలం ఎంతో తెలిసిన మమతా,2 లేక 3 సీట్లు ఇస్తానంటూ ప్రతిపాదించింది.. ఇందుకు కాంగ్రెస బెట్లు చూపడంతో,,అదివారం మమతా బెనర్జీ బెంగాల్ లోని 42 స్థానాలకు తమ పార్టీ అభ్యర్దులను ప్రకటించి,,కాంగ్రెస్ కు మొండి చెయ్యి చూపించింది.. (I.N.D.I.A.)కూటమిలో తమ పరువు మంట కలసి పోవడంతో,,దిక్కు తోచన కాంగ్రెస్ తనదైన శైలిలో సోది కబుర్లు చెప్పడం ప్రారంభించింది..సోది చెప్పెందుకు మీడియా ముందుకు వచ్చిన కాంగ్రెస పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ ట్వీట్టర్ వేదికగా పోస్టు చేస్తూ,,, ఏ ఒత్తిడి కారణంగా టీఎంసీ ఈ నిర్ణయం తీసుకుందో తమకు తెలియదని పేర్కొన్నారు..
”ఎలాంటి ఒప్పందమైనా సంప్రదింపుల ద్వారా, గౌరవప్రదంగా ఖరారు కావాలని, ఏకపక్షంగా ఉండరాదని కాంగ్రెస్ పార్టీ మొదట్నించీ చెబుతోందని,,బీజేపీతో ఇండియా కూటమి సమష్టిగా పోరాటం చేయాలనేది కాంగ్రెస్ కోరుకుంటోందని ముక్తాయింపు ఇచ్చారు..ఏం జరుగుతుందో చూద్దాం అని జైరామ్ రమేష్ వ్యాఖ్యానించారు
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
96 లోక్సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…
నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…
సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…
అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్…
This website uses cookies.