నెల్లూరు: సీ.ఎం జగన్ రైతులను అన్ని విధాల అదుకుని వుంటే రైతులు ఆత్మహాత్యలు ఎందుకు చేసుకుంటున్నరని మాజీ మంత్రి ఆళ్ళపాటి రాజేంద్ర ప్రసాద్ నిలదీశారు..నెల్లూరు రూరల్ పరిధిలోని 29వ డివిజన్ లో వెంకట్ రెడ్డినగర్ లో మంగళవారం తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు..ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ శాసనమండలిని రద్దు చేస్తామని ప్రకటించిన సీఎం జగన్ కు..ఎమ్మెల్సీ ఓటు అడిగే హక్కు లేదన్నారు.. పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి నకిలీమద్యం కేసులో నిందితుడని,,అతన్ని శాసనమండలికి పంపితే..భవిష్యత్ లో ఎన్నో అక్రమాలకు పాల్పడే అవకాశముందన్నారు..టీడీపీ అభ్యర్దిగా బరిలో ఉన్న కంచర్ల శ్రీకాంత్ మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అన్నారు.. అతన్ని గెలిపిస్తే నిరుద్యోగుల గొంతుకై శాసనమండలిలొ పొరాడతారని వారు వ్యాఖ్యానించారు….
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
96 లోక్సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…
నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…
సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…
అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్…
This website uses cookies.