హైదరాబాద్: CRDA ఇన్నర్ రింగ్రోడ్డు అలైన్మెంట్ మార్పు కేసులో CID అధికారులు, మాజీ మంత్రి నారాయణకు CRPC 41A కింద నోటీసులు ఇచ్చారు..మార్చి 6వ తేదీ విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేశారు..నారాయణ, ఆయన భార్య రమాదేవితో పాటు, నారాయణ సంస్థల ఉద్యోగి ప్రమీలకు నోటీసులు అందాయి..రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిడెట్ MD అంజనీకుమార్,,కుమారైలు సింధూర, శరిణితో పాటు మరో నలుగురికి CRPC 160 కింద నోటీసులు ఇచ్చారు..అలాగే అల్లుళ్లు పునీత్,వరుణ్ కూడా నోటీసులు పంపించారు..నారాయణ కుమార్తెలు 7 లేదా 8వ తేదీ విచారణకు రావాలన్న నోటీసుల్లో స్పష్టం చేశారు..
నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా…
అమరావతిం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి,,ఎన్నికల వేళ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఎలక్షన్స్ కమీషన్ బదిలీ వేటు…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్ విధులు కేటాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ…
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
This website uses cookies.